ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా సాగుతున్న అమరావతి నిరనసలు రేపటితో 250 రోజులు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు, విపక్ష పార్టీల నేతలు రాజధాని రణభేరి పేరుతో భారీ నిరసనలకు పిలుపునిచ్చారు. రాజధాని గ్రామాల్లో ఉద్యమం సాగిస్తున్న రైతులు, జేఏసీ నేతలు రేపు రాజధాని రణభేరి పేరుతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32cZZz2
రేపటితో అమరావతి ఉద్యమానికి 250 రోజులు- రాజధాని రణభేరి పేరుతో నిరసనలకు విపక్షాల ప్లాన్..
Related Posts:
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి: బ్లాక్ మార్కెటింగ్ పై ప్రభుత్వం సీరియస్..!ఉల్లిని కొనాలంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. కొద్ది రోజులుగా మార్కెట్ లో అనూహ్యంగా పెరుగుతన్న ఉల్లి ధరలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం బహ… Read More
ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్: ఇక ఆధార్ సంఖ్య కోసం వేచిచూడాల్సిన పనిలేదుఇప్పటి వరకు ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డు లేదు. ఇకపై వారికి కూడా ఆధార్ కార్డు ఇస్తామని మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతా… Read More
తెలుగు సినిమాలో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం: షూటింగ్ ఎక్కడంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పాముల నారాయణమూర్తి పుష్ప శ్రీవాణి ఓ సినిమాలో నటిస్తున్నారు. మంత్రిగా పనిచేస్తూనే ఆ సినిమా షూటింగ్ కోసం తన సమయాన్ని… Read More
ఆన్లైన్లో సచివాలయ ఉద్యోగుల మెరిట్ లిస్ట్: మిస్ అయితే మరో ఛాన్స్: ఇవి కావాల్సిందే..!ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సచివాలయ ఉద్యోగుల మెరిట్ లిస్ట్ ను ఆన్ లైన్ లో ఉంచారు. రాష్ట్ర విధానాన్ని అనుసరించి ఎంపికైన అభ్యర్థుల మెరిట్… Read More
Petition on Hrc: రాజ్భవన్ స్కూల్పై బాలల హక్కుల సంఘం ఫిర్యాదుహైదరాబాద్ : రాజ్భవన్.. ప్రభుత్వ పాఠశాల. రాష్ట్రంలో మంచి పేరున్న సర్కార్ బడి. ఈ పాఠశాలలో సీటు దొరకడం అంత ఈజీ కాదు. రాజ్భవన్ పక్కనే ఉండటం, రాష్ట్ర ప్ర… Read More
0 comments:
Post a Comment