ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా సాగుతున్న అమరావతి నిరనసలు రేపటితో 250 రోజులు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు, విపక్ష పార్టీల నేతలు రాజధాని రణభేరి పేరుతో భారీ నిరసనలకు పిలుపునిచ్చారు. రాజధాని గ్రామాల్లో ఉద్యమం సాగిస్తున్న రైతులు, జేఏసీ నేతలు రేపు రాజధాని రణభేరి పేరుతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32cZZz2
రేపటితో అమరావతి ఉద్యమానికి 250 రోజులు- రాజధాని రణభేరి పేరుతో నిరసనలకు విపక్షాల ప్లాన్..
Related Posts:
‘తాలిబాన్లను గుర్తించాలా? వద్దా? - భారత్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే..’అఫ్గానిస్తాన్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అఫ్గాన్లో తాలిబాన్ల ప్రభుత్వ ఏర్పాటు దాదాపుగా ఖాయమైంది. దీంతో దక్షిణ, మధ్య ఆసియా దేశాల భద్రతపై ఆందో… Read More
Virginity Test: సైన్యంలో చేరాలనుకునే మహిళలకు కన్యత్వ పరీక్షలు రద్దు చేసిన ఇండొనేసియాఇండోనేసియా సైన్యంలో చేరాలనుకునే మహిళలకు కొన్ని దశాబ్దాలుగా అక్కడి ఆర్మీ వర్జినిటీ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా మహిళ యోనిలోకి వేళ్ళను చొప్… Read More
షాకింగ్ : భారత్ లో ధర్డ్ వేవ్ మొదలు-అక్టోబర్ కల్లా పీక్- పిల్లలే టార్గెట్-పీవోఎంకు హోంశాఖ రిపోర్ట్భారత్ లో కోవిడ్ మహమ్మారి రెండు దఫాలుగా ప్రజల్ని కుదిపేసిన నేపథ్యంలో ధర్డ్ వేవ్ ప్రభావంపై ఈ ఏడాది సెకండ్ వేవ్ సమయం నుంచే భయాలు మొదలయ్యాయి. అవి కాస్తా ఇ… Read More
ఒక అఫ్గాన్ మహిళ కథ: ‘మహిళల హక్కుల కోసం పోరాడా.. మగాళ్లకు శత్రువునయ్యా.. పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’అఫ్గానిస్తాన్ను తాలిబాన్లు స్వాధీనపర్చుకున్న నేపథ్యంలో అనేక మంది ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకుని దేశం విడిచి పారిపోయేందుకు పరుగులు పెట్టారు. అఫ్గాని… Read More
ఎల్జేపీ అధినేత, కేంద్రమంత్రి పశుపతికి చేదు అనుభవం: సిరాతో మహిళ దాడిపాట్నా: లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడు, కేంద్రమంత్రి పశుపతి పరాస్కు బీహార్ రాష్ట్రంలోని తన నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. కేంద్రమంత్ర… Read More
0 comments:
Post a Comment