సోనూసూద్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న యువకుడి ప్రాణాలను బతికించేందుకు ప్రార్థిద్దాం అని అభిమానులకు పిలుపునిచ్చారు. ఢిల్లీకి చెందిన హితేశ్ శర్మ అనే యువకుడు ఈ ఏప్రిల్ నుంచి కరోనాతో పోరాడుతున్నాడు. అతని ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్.. అతన్ని ప్రాణాలతో కాపాడేందుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా నిన్న ఢిల్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VLLZwy
అందరం ప్రార్థిద్దాం.. అతను బతకాలని, సోనూ సూద్ పిలుపు
Related Posts:
గాంధీ సిద్దాంతాల సాకారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : ఇంద్రకరణ్ రెడ్డిజాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 150 … Read More
రైల్వే స్టేషన్స్ ర్యాంకింగ్స్: హైదరాబాద్, సికింద్రాబాద్ కంటే విజయవాడే బెటర్!న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా స్వచ్ఛ రైల్వే స్టేషన్ల ర్యాంకుల జాబితాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం విడుదల చేశారు. ఈ జాబితాలో రాజస్థాన్ … Read More
ఆయుధాలు, మందుగుండు.. సరిహద్దు రాష్ట్రాల్లో స్మగ్లింగ్, ఎలా తెలుసా..?కుక్క తోక వంకర అన్నట్టు దాయాది పాకిస్థాన్ బుద్ది మాత్రం మారదు. కశ్మీర్ విభజనతో అక్కసుతో ఉన్న పాకిస్తాన్, సమయం దొరికితే చాలు విరుచుకుపడాలని చూస్తోంది. … Read More
యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి.. గాంధీ చూపిన మార్గమే శిరోధార్యమన్న ప్రధాని మోడీప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వసుదైక కుటుంబం, విలువల గురించి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు వచ్చిందన్… Read More
హాలీవుడ్ సినిమాను తలపించేలా..: లలితా జువెల్లరీలో రూ.50కోట్ల ఆభరణలు అపహరణతిరుచ్చి: హాలీవుడ్ సినిమా ‘డార్క్ నైట్' తరహాలో తమిళనాడులోని తిరుచ్చిలో భారీ దొంగతనం జరిగింది. ఆ సినిమాలోలానే మాస్కులు ధరించిన దొంగలు నగరంలోని లలితా జు… Read More
0 comments:
Post a Comment