తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్.. జగన్ పైన జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రెండు రాష్ట్రాల మధ్య కొద్ది రోజులుగా సాగుతున్న జల వివాదం ప్రజలను మభ్యపెట్టేందుకు ఆడుతున్న రాజకీయ నాటకంగా పవన్ అనుమానం వ్యక్తం చేసారు. ఇదంతా వారిద్దరూ ఆడుతున్న డ్రామానా..లేక నిజంగా సమస్య ఉందా అనేది ప్రజలు ఆలోచించాలని వ్యాఖ్యానించారు.ఇద్దరు ముఖ్యమంత్రులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dPUDAc
Wednesday, July 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment