Wednesday, July 7, 2021

వైఎస్ షర్మిల పార్టీ నేడే ప్రారంభం: ఇడుపులపాయ-జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్, ఫ్యామిలీ హాజరు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గురువారం(జులై 8)న తన కొత్త పార్టీని ప్రారంభించబోతున్నారు. తెలంగాణలో రాజన్న పాలన తీసుకొస్తామంటూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ(వైఎస్ఆర్టీపీ)గా తన పార్టీకి పేరు పెట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hKOlD5

0 comments:

Post a Comment