న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. తమకు అలవాటైన రీతిలో పెట్రోల్ రేట్లను పెంచేశాయి చమురు సంస్థలు. డీజిల్పై మాత్రం కనికరాన్ని కురిపించాయి. ధరలను తగ్గించాయి. మే 4వ తేదీన ఇంధన ధరలు పెరుగుదల బాట పట్టిన తరువాత తగ్గడమనేది ఇదే తొలిసారి. ఆ తగ్గుదల కూడా డీజిల్కు మాత్రమే పరిమితం చేశాయి. పెట్రోల్ రేట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hxS0oX
ఆయిల్ కంపెనీలకు రేట్లను తగ్గించడమూ తెలుసు: పెట్రోల్ మళ్లీ మండినా..డీజిల్ ధర తగ్గింపు
Related Posts:
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు ఊరట: కేంద్రం కీలక నిర్ణయంన్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలోని ఆయా రాష్ట్రాల్లో చిక్కుకు… Read More
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ -2020 పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..?న్యూఢిల్లీ: కరోనావైరస్తో ఇప్పటికే పలు పరీక్షలను వాయిదా వేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే ఎప్పుడు నిర్వహిస్తామన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. … Read More
కరోనా:ఏపీలో మద్యం షాపుల మూసివేతకు పోరు.. చంద్రబాబు వ్యూహరచన.. క్యూ లైన్లో వ్యక్తి మృతిలాక్డౌన్ గేట్లు పాక్షికంగా ఎత్తేయడంతో సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్లోని నాన్ కరోనా జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో నెలన్నరగా చుక్కు దూరమైన… Read More
కరోనా ఎఫెక్ట్: 800 ఉద్యోగులను తొలగించిన క్యుర్.ఫిట్, ఆన్ లైన్లో సేవలు..కల్ట్ డాట్ ఫీట్ మాతృసంస్థ క్యూర్ ఫిట్ తన ఉద్యోగులను తొలగించింది. కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల కాస్ట్ కట్ చర్యల చేపట్టింది. దేశవ్యాప్తంగా 800 మంది ఉద్యోగ… Read More
దేవుడా..: రెప్పపాటులో తప్పిన ప్రమాదం, ఆడి కారు పల్టీల నుంచి తప్పించుకొన్న బాటసారి.భూమి మీద నూకలు ఉండాలే గానీ ఎంత పెద్ద ప్రమాదం నుంచి అయినా తప్పించుకోగలుగుతారు. ప్రమాదం అంటే గాయాలతో కాకుండా.. రెప్పపాటులో ప్రమాదం నుంచి మిస్సయిన ఘటనలు … Read More
0 comments:
Post a Comment