భారతదేశంలో మళ్ళీ కరోనా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపించింది .కరోనా కేసుల్లో ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కనీసం 39,097 తాజా కేసులు నమోదయ్యాక భారత కోవిడ్ -19 కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం తెలిపింది. దేశంలో శనివారం 546 మరణాలు నమోదయ్యాయి, దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iEHZpu
Friday, July 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment