Friday, July 23, 2021

భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కొత్త కేసులు .. 39,097 తాజా కేసులు, 546 మరణాలు

భారతదేశంలో మళ్ళీ కరోనా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపించింది .కరోనా కేసుల్లో ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కనీసం 39,097 తాజా కేసులు నమోదయ్యాక భారత కోవిడ్ -19 కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం తెలిపింది. దేశంలో శనివారం 546 మరణాలు నమోదయ్యాయి, దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iEHZpu

Related Posts:

0 comments:

Post a Comment