భారతదేశంలో మళ్ళీ కరోనా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపించింది .కరోనా కేసుల్లో ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కనీసం 39,097 తాజా కేసులు నమోదయ్యాక భారత కోవిడ్ -19 కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం తెలిపింది. దేశంలో శనివారం 546 మరణాలు నమోదయ్యాయి, దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iEHZpu
భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కొత్త కేసులు .. 39,097 తాజా కేసులు, 546 మరణాలు
Related Posts:
చంద్రబాబు మళ్లీ బీజేపీలో చేరుతారని ఓవైసీ చేసిన కామెంట్స్ను మీరు నమ్ముతారా..?హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఒవైసీ ఘాటు విమర్శలు చేశారు. ఆయనకు మరోసారి అవకాశం లభిస్తే.. యూటర్న్ తీసుకుంటారని అ… Read More
లేడీస్ స్పెషల్.. మహిళల కోసం, మహిళల చేత 'మెట్రో' ఎగ్జిబిషన్హైదరాబాద్ : వ్యాపారం చేయడమంటే ఆషామాషీ కాదు. వస్తువుల ధర, మన్నిక.. జనాలను ఆకట్టుకోవడం తదితర తతంగాలు ఎన్నో ఉంటాయి. ఆ క్రమంలో తమ ఉత్పత్తులను అమ్ముకోవడాని… Read More
సీయం రమేష్ నివాసం లో సోదాలు ఉత్తుత్తివే ?: కోరి... చేయించుకున్నారా..?: ఎస్పీకే సమాచారం లేదు..!కడప రాజకీయాల్లో హాట్ టాపిక్. రెండు రోజుల క్రితం కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్ ఇంటిలో పోలీసులు తని ఖీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిం… Read More
ఏప్రిల్ 11 తర్వాత కేసీఆర్ బిజీ... ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇతర రాష్ట్రాల్లో ప్రచారం..?హైదరాబాదు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలపై మరింత దృష్టి సారించనున్నారా..? కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్కోసం యత్నిస్తున్… Read More
నోరువిప్పిన లక్ష్మీపార్వతి .. లైంగిక వేధింపుల ఆరోపణలు చంద్రబాబు కుట్రేనన్న లక్ష్మీపార్వతిఏపీలో ఎన్నికల సమయంలో అనూహ్యంగా వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి లైంగిక వేధింపుల ఆరోపణలో చిక్కుకున్నారు. లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధిస్తున్నారని … Read More
0 comments:
Post a Comment