న్యూఢిల్లీ: సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఎవరైనా సాయం అడిగితే వెంటనే స్పందిస్తారు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్. ఆమె కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె ట్విట్టర్లోను చాలా చురుగ్గా ఉన్నారు. పాస్పోర్టులు పోగొట్టుకొని ఇబ్బందిపడ్డవారు, ఇతర దేశాల్లో వివిధ రకాలుగా చిక్కుకున్నారు, ఇతర అపాయ సమయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VfuMWG
Saturday, February 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment