ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కు భారీ సంఖ్యలో సలహాదారుల్ని నియమించారు. వీరంతా వివిధ రంగాల్లో సీఎం జగన్ కూ, ప్రభుత్వానికీ సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించారు. కానీ వారి సలహాల్ని జగన్ తీసుకుంటున్నారో లేదో తెలియదు కానీ తాజాగా హైకోర్టు మాత్రం ఇంత భారీ సంఖ్యలో సలహాదారుల్ని నియమించడంపై మాత్రం అభ్యంతరాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BDSlhI
జగన్ కు 41 మంది సలహాదారులా ? ఆర్ధిక పరిస్ధితి చూడరా ? కేవీపీతో పోలుస్తూ హైకోర్టు చురకలు
Related Posts:
భారత సంతతి చెఫ్ను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆస్ట్రియా యువరాణి ఆకస్మిక మృతివాషింగ్టన్: భారత సంతతికి చెందిన చెఫ్ను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆస్ఠ్రియా యువరాణి మరియా గాలిట్జీన్(31) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. మే 4న హూస్ట… Read More
సమూహ వ్యాప్తి తప్పదేమో! ఆంక్షలు సడలించినా జాగ్రత్తలు తప్పదు: నిపుణుల హెచ్చరికలున్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో కొంత మంచి ఫలితాలే వస్తున్నప్పటికీ మన దేశంలో కరోనావైరస్ సమూహ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న… Read More
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత..!మోదీ సంస్కరణలతో దేశం వెలిగిపోతోందన్న బండి సంజయ్..!ఢిల్లీ/హైదరాబాద్ : దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయదారుల అవసరాలకనుగుణంగా ప్రభుత్వాలు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నప్పుడే దేశ సత్వర అభివృద్దికి వేగంగా అ… Read More
వలస కూలీలను పొమ్మన నోటితోనే.. మద్యం అమ్మకాలకు అనుమతి.. సుప్రీంకోర్టు సంచలనం..కరోనా లాక్డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో, అత్యవసర కేసుల్ని మాత్రమే విచారిస్తోన్న సుప్రీంకోర్టు శుక్రవారం అనూహ్య తీర్పులు, ఆదేశాలు వెలువరించింది. ఉపాధి క… Read More
హమ్మయ్యా..ఫాం హౌస్ నుంచి వెళ్లిపోయిన చిరుత, పాదముద్రల ఆధారంగా డాగ్ స్క్వాడ్ గుర్తింపు...హైదరాబాద్ శివారు ఫాంహౌస్ నుంచి చిరుత వెళ్లిపోయిందని అటవీ అధికారులు తెలిపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఉదయం నుంచి బిక్కుబిక్కుమ… Read More
0 comments:
Post a Comment