విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ, వైసీపీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఎక్కువచోట్ల సిట్టింగ్లు పోటీ చేయనున్నారు. పార్టీలోనే పోటీ ఉన్నచోట వాయిదా వేస్తున్నారు. వాటిపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత ఇటీవల రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల నేతలతో భేటీ అయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Eqgf4I
Saturday, February 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment