భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు గణనీయంగా తగ్గాయి. సోమవారం భారత్ తన రోజువారీ కేసులలో గణనీయమైన తగ్గుదల నమోదు చేసింది . తాజాగా 37,154 కొత్త కేసులు నమోదు కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,74,376 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UFHDX8
భారత్ లో 37,154 కొత్త కేసులు, 724 మరణాలు : కరోనా రెండో దశ క్షీణిస్తున్నా కొత్త భయం !!
Related Posts:
అపెక్స్ కౌన్సిల్ భేటీలోఅదే తేలింది .. కేసీఆర్ వల్లే జగన్ కు బలం పెరిగింది .. బండి సంజయ్ ఫైర్తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇరు రాష్ట్రాల సీఎంలు నదీజలాల విషయంలో, వాటాలలో కుమ్మక్కయ్యారని … Read More
Bihar polls:జేడీయూ - బీజేపీల మధ్య ముగిసిన సీట్ల పంపకం.. రాజుకుంటున్న రాజకీయ వేడిన్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. తొలి దశ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా… Read More
జగన్ రెడ్డి కథ వేరే చెప్పనక్కరలేదు ..క్యాబినెట్ మంత్రులకు పేర్లు పెట్టి చంద్రబాబు వ్యంగ్యంతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఏపీ మాజీ సీఎం టీడీ… Read More
బొమ్మ పడుద్ది..? 15 నుంచి థియేటర్లు ఓపెన్, మల్టీప్లెక్స్ కూడా.. గైడ్ లైన్స్ ఇవే..వైరస్ విజృంభణతో సినిమా హాల్స్ మూతపడిపోయాయి. గత 7 నెలల నుంచి క్లోజ్ చేసి ఉన్నాయి. అయితే అన్ లాక్ 5.0లో భాగంగా సినిమా హాల్స్ తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వ… Read More
వైఎస్ భారతికి థ్యాంక్స్ చెప్పిన నెల్లూరు టీడీపీ నేత- 12 ఏళ్లలో తొలిసారి అలా చేసినందుకు...నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య భగ్గుమంటోంది. తాజాగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదే క్రమం… Read More
0 comments:
Post a Comment