నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య భగ్గుమంటోంది. తాజాగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదే క్రమంలో ఇవాళ సాక్షిపత్రికలో నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డిపై ఓ కథనం వచ్చింది. ధాన్యం కొనుగోళ్లలో దళారుల వ్యవహారశైలిపై వచ్చిన ఈ కథనం వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d3L4Mq
Tuesday, October 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment