Tuesday, October 6, 2020

వైఎస్‌ భారతికి థ్యాంక్స్ చెప్పిన నెల్లూరు టీడీపీ నేత- 12 ఏళ్లలో తొలిసారి అలా చేసినందుకు...

నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య భగ్గుమంటోంది. తాజాగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదే క్రమంలో ఇవాళ సాక్షిపత్రికలో నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఓ కథనం వచ్చింది. ధాన్యం కొనుగోళ్లలో దళారుల వ్యవహారశైలిపై వచ్చిన ఈ కథనం వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d3L4Mq

Related Posts:

0 comments:

Post a Comment