తెలంగాణా రాష్ట్రంలో మొత్తం లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణా ప్రజలు షాక్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కి మూడుస్థానాలు, బీజేపీకి నాలుగు స్థానాలు కట్టబెట్టారు. అనూహ్యంగా కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wr03vj
ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుంది మరో ఎన్నికల సవాల్
Related Posts:
జిప్మర్లో ఉద్యోగాలు: గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులకు అప్లయ్ చేయండిజిప్మర్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా నర్సింగ్ ఆఫీసర్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజిస్టు, ఫిజికల్ ఇన్స్ట… Read More
అధికార వికేంద్రీకరణ కాదు...అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి... చంద్రబాబుటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై మరోసారి విరుచుపడ్డారు. రాష్ట్రంలో ఎవరేం చేయాలన్న జే టాక్స్ కట్టాలంటూ... ఆయన ఆరోపణలు చేశారు. ఈన… Read More
అబ్దుల్ కలాం విజన్ 2020: విద్యా రంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామా?2000 సంవత్సరం ఎంతో ఆకర్షణీయ సంవత్సరం. కొత్త సహస్రాబ్ది ప్రారంభంలో చాలా ఉత్సాహం ఉండింది, మనలో చాలా మంది టెక్నాలజీ నేతృత్వంలోని భవిష్యత్తును, ధైర్యమైన క… Read More
అమరావతి బంద్...రైతుల పిలుపుఏపీలో రాజధాని రాజకీయం రూపుమారుతోంది. సీఎం జగన్ చేసిన ప్రకటనపై అనుకూల వర్గాలు అమోదం తెలుపుతుండగా... ప్రాంతాలవారిగా ప్రకటనలు వెలువడుతున్నాయి. జగన్ ప్రకట… Read More
అబ్దుల్ కలాం విజన్ 2020: ఆయుష్మాన్ భారత్తో ఆరోగ్య భారత్గా మారిందా..?2000వ సంవత్సరంతో కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టాం. దీన్నే కొత్త మిలినియమ్ అని కూడా పిలిచాం. అయితే 2000వ సంవత్సరం వచ్చిందన్న ఆనందంకంటే 2020కి దేశ భవిష్యత… Read More
0 comments:
Post a Comment