దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి కొనసాగుతుండటం, అందరికీ వ్యాక్సిన్లు అందని పక్షంలో మూడో దశ విలయం ఇంకా భయంకరంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరతపై నెలకొన్న సందేహాలను, రాష్ట్రాల వినతులను నివృత్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కీలక ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pBSLzJ
మోదీజీ.. థాంక్యూ, సందిగ్ధత తొలగింది -కొవిడ్ వ్యాక్సినేషన్పై ప్రధాని ప్రకటనకు ఏపీ సీఎం రియాక్షన్
Related Posts:
ఏపీలో మళ్లీ చంద్రబాబే సీయం..! తెలంగాణలో కాంగ్రెస్ బతకాలన్న జగ్గారెడ్డి..!!హైదరాబాద్: సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో సంచలన వ్యాఖ్యలకు తెరతీసారు. ఆంద్రప్రదేశ్ రాజకీయాల గుర… Read More
గవర్నర్ ప్రసంగంపై చర్చ, తీర్మానం: గండ్రXకేసీఆర్, కాళ్లు పట్టుకొని లాగుతారు జాగ్రత్త... రాజాసింగ్హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు (ఆదివారం) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ప్రమాణస్వీకారం చేశారు. అన… Read More
ప్రజా మేనిఫెస్టో: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండనున్నాయో తెలుసా..?లోక్సభ ఎన్నికలకు మూడునెలలు మాత్రమే సమయం ఉండటంతో కాంగ్రెస్ అప్పుడే తన మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది. మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజలను కూడా భాగస్వా… Read More
భద్రాద్రి రాముడికి ఆంధ్రా భక్తుడి భారీ కానుకలుఖమ్మం : ఉమ్మడి రాష్ట్రం నుంచి చెరో దిక్కు విడిపోయినా.. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య బేధాభిప్రాయాలు కనిపించడం లేదు. పాలకులకే రాజకీయాలు గానీ తమకు అలాంటివేవీ … Read More
\"ఎద్దుల\" పోటీకి వరల్డ్ రికార్డు.. గిన్నిస్లోకి \"జల్లికట్టు\".. మరోవైపు విషాదంచెన్నై : ఎద్దుల పోటీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. సంక్రాంతి సందర్భంగా ని… Read More
0 comments:
Post a Comment