కిందటి నెలలో ఫలితాలు వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రదర్శన చేసింది. అస్సాంలో తిరిగి అధికారంలోకి రావడం, బెంగాల్ లో ప్రతిపక్ష హోదా సాధించడం, తమిళనాడులోనూ సీట్లు కైవసం చేసుకోవడం తెలిసిందే. అయితే ఇంకొద్ది రోజుల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలు మాత్రం వీటికి భిన్నం. ఎందుకంటే త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SrP7MI
మోదీ అనూహ్యం: కేంద్ర కేబినెట్ విస్తరణ -ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యం -అమిత్ షా, నడ్డాతో కసరత్తు, యూపీలోనూ
Related Posts:
జగన్ ఇలాకాపై పవన్ కళ్యాణ్ కన్ను, తెరపైకి థర్డ్ ఫోర్స్! అంత సీన్లేదని వైసీపీఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు.… Read More
పుల్వామా దాడి: పాకిస్తాన్పై భారీ యాక్షన్కు భారత్ ప్లాన్?: రాజ్నాథ్ పెద్ద హింట్న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ పైన భారత్ వరుసగా చర్యలు తీసుకుంటోది. రోజుకో షాక్ అన్నట్లుగా కఠిన చర్యలు తీసుకుంటోంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్… Read More
కోరికలు ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం అందదుడా.ఎం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 కోరికలు ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం అందదు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యమహర్షి ఇలా అన్… Read More
పుల్వామా వీరజవాన్లకు బిచ్చగత్తె రూ.6.61 లక్షల విరాళం!, మృతి చెందాక దాతగా..జైపూర్/అజ్మీర్: పుల్వామా దాడి నేపథ్యంలో అమర జవాన్ల కుటుంబాలకు ఎంతోమంది విరాళాలు ఇస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు.. మొదలు … Read More
జనసేన టిక్కెట్ కోసం మాజీ మంత్రి బాలరాజు దరఖాస్తు, మీరూ పోటీ చేస్తారా.. చివరి తేది ఇదేఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం కోసం జనసేన పార్టీ స్క్రీనింగ్ కమిటీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం ఒక్క రోజే 170 బయో… Read More
0 comments:
Post a Comment