ఏపీలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత గతేడాది ఏకగ్రీవాలు కూడా డోలాయమానంలో పడ్డాయి. హైకోర్టు తీర్పుతో ఏకగ్రీవాలు కూడా రద్దవుతాయా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీడియాలో భిన్న కథనాలు రావడంతో ఎస్ఈసీ వర్గాలు దీనిపై స్పందించాయి. హైకోర్టు తీర్పు తాజాగా గత నెల ఒకటో తేదీన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vb8UOp
ఏపీలో పరిషత్ ఏకగ్రీవాలు యథాతథం- ఎన్నికలు రద్దయినా- ఎస్ఈసీ, సర్కార్ క్లారిటీ
Related Posts:
లోకసభ ఎన్నికలు 2019: మహబూబ్నగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ స్థానం నుంచి గెలుపొందిన వారు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర… Read More
లోకసభ ఎన్నికలు 2019: జహీరాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో జహీరాబాద్ ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఇది ఏర్పడింది. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి ఎన… Read More
మీడియా రంగంలో దూసుకుపోతున్న భారత్..! 10 అగ్రశ్రేణి దేశాల సరసన ఇండియా..!!దిల్లీ/హైదరాబాద్ : అంతర్జాతీయంగా వినోద- ప్రసార మాధ్యమ (మీడియా) విపణిలో మన దేశ హవా కొనసాగుతోంది. భారత్ 2021 నాటికి అగ్రశ్రేణి 10 విపణుల్లో ఒకటిగా నిల… Read More
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 45శ్రీహరికోట : పీఎస్ఎల్వీ సీ 45 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.27 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప… Read More
టుడే స్పెషల్: జగన్ అడ్డాలోకి చంద్రబాబు : పవన్ ఆశల సౌధం లో జగన్ : ఇదీ అసలు కిక్కంటే..!ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారంలో ఒకరికి మరొకరు ధీటుగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయం లో ప్రధాన పార్టీల అధినేతల ప్రచార పర్వం… Read More
0 comments:
Post a Comment