Friday, May 21, 2021

ఏపీలో పరిషత్‌ ఏకగ్రీవాలు యథాతథం- ఎన్నికలు రద్దయినా- ఎస్‌ఈసీ, సర్కార్‌ క్లారిటీ

ఏపీలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత గతేడాది ఏకగ్రీవాలు కూడా డోలాయమానంలో పడ్డాయి. హైకోర్టు తీర్పుతో ఏకగ్రీవాలు కూడా రద్దవుతాయా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీడియాలో భిన్న కథనాలు రావడంతో ఎస్ఈసీ వర్గాలు దీనిపై స్పందించాయి. హైకోర్టు తీర్పు తాజాగా గత నెల ఒకటో తేదీన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vb8UOp

Related Posts:

0 comments:

Post a Comment