Sunday, May 9, 2021

జీఎస్టీ రద్దుకు మమతా బెనర్జీ లేఖ: సామాన్యుడిపై భారమంటూ వివరించిన నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నుంచి కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్ కాన్సట్రేటర్లకు మినహాయింపు ఇస్తే వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలు, పరికరాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీకి ఈ విషయంపై మమతా బెనర్జీ లేఖ కూడా రాశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oebTTX

Related Posts:

0 comments:

Post a Comment