న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నుంచి కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్ కాన్సట్రేటర్లకు మినహాయింపు ఇస్తే వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలు, పరికరాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీకి ఈ విషయంపై మమతా బెనర్జీ లేఖ కూడా రాశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oebTTX
జీఎస్టీ రద్దుకు మమతా బెనర్జీ లేఖ: సామాన్యుడిపై భారమంటూ వివరించిన నిర్మలా సీతారామన్
Related Posts:
జలీల్ ఖాన్ కు జలక్: వ్యతిరేకమైన టిడిపి నేతలు : కుమార్తెకు సీటు ఉన్నట్టా..లేనట్టా..!వైసిపి నుండి టిడిపిలోకి వెళ్లిన జలీల్ ఖాన్ కు ఆ పార్టీ నేతలు జలక్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం తన కుమార్తెను వెం ట పెట్టుకొని ముఖ్యమంత్రి వద్దకు… Read More
జగన్ పద్ధతి మార్చుకో, చంపేస్తామంటున్నారు.. చంపేయండి: వంగవీటి రాధాకృష్ణవిజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం ఆగ్రహం వ్యక… Read More
అజ్ఞాతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రత్యక్షం, హైదరాబాద్ లో మకాం, ఖార్గే మీద పోటీకి సిద్దం!బెంగళూరు: రెండు వారాలకు పైగా కాంగ్రెస్ నాయకులకు కనిపించుకుండా మాయం అయిన కర్ణాటకలోని చించోళి నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఉమష్ జాధవ్ ప్రత్య… Read More
కనిపించిన అమ్మాయిలను కాల్చేస్తా...ఈ యువకుడు ఎందుకు ఇలా చెబుతున్నాడంటే..?ప్రేమోన్మాదులు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉంటారనేదానికి ఈ కథే నిదర్శనం. ప్రేమించేందుకు అమ్మాయి దొరకలేదన్న అక్కసుతో కనిపించిన అమ్మాయిలందరినీ చం… Read More
మధ్యంతర సీబీఐ ఛీఫ్ నియామకం కేసులో మరో ట్విస్టు: కేసును విచారణ చేయలేనన్న జస్టిస్ ఏకే సిక్రీన్యూఢిల్లీ: సీబీఐ మధ్యంతర డైరెక్టర్గా నాగేశ్వరరావు నియామకం చెల్లదన్న పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. విచారణకు కొద్ది గంటల ముంద… Read More
0 comments:
Post a Comment