వైసీపీ తరఫన ఎంపీగా గెలిచి కొన్ని రోజులుగా సొంత పార్టీతో పాటు అధినేత జగన్ పై విమర్శలకు దిగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ వ్యూహం మార్చింది. రఘురామకృష్ణంరాజుపై ఆయన సొంత జిల్లా పశ్చిమగోదావరికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కులాలపై ఎంపీ చేసిన వ్యాఖ్యలకు వీరు కౌంటర్ ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e2mrzo
Tuesday, June 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment