అమరావతి/ తిరుపతి/ గుంటూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. భారతదేశంలో కరోనా కట్టడికి రెండో విడత లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన తబ్లీగి జమాత్ సమావేశానికి హాజరైన వారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ckWLg8
Thursday, April 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment