చూడబోతే తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు సీఎం జగన్ కు కొద్దిగా కలిసొచ్చినట్లున్నాయి. చాలా కాలంగా అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ‘నిమ్మగడ్డ లేఖ' వ్యవహారంలో కొద్దిగా అనుకూలత ఏర్పడింది. ఇదే అదనుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంకాస్త విజృంభించారు. మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. అదేసమయంలో టీడీపీ కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z10ocF
సీఎం జగన్ దెబ్బకు నిమ్మగడ్డ హడల్.. ఇంకా నిగ్గు తేలాల్సినవి మూడు.. విజయసాయిపై క్రిమినల్ కేసులంటూ..
Related Posts:
కర్ణాటకలో ఉప ఎన్నికలు, రెబల్ ఎమ్మెల్యేలకు షాక్, బీజేపీ ప్రభుత్వం ? రెండు చోట్ల !బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద తిరగుబాటు చేసి వారి పదవులకు రాజీనామా చేసిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల శాసన సభ నియోజక వర్గాల్లో 15 … Read More
రిజర్వ్బ్యాంకులో ఉద్యోగాలు: ఆఫీసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 199 పోస్… Read More
ప్రత్యేక హోదా సాధనకై: వెరైటీ గెటప్స్తో నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎంపీ శివప్రసాద్చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. నటుడిగా, న… Read More
సభా పర్వం ... ఐటీఐఆర్ పై రగడ ... తీర్మానం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్టుతెలంగాణ అసెంబ్లీలో ఐటీఐఆర్ పై రగడ కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం … Read More
వైసీపీ సీనియర్లలో అసహనం: టీటీడీలోనూ పట్టించుకోలేదు :సీఎం జగన్ వారికే ఎందుకిచ్చారంటే..!!ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొందరు సీనియర్లు అసహనంతో కనిపిస్తున్నారు. నాడు కేబినెట్ కూర్పులో అవకాశం ఇవ్వలేదు. రెండున్నారేళ్లు సమయం చెప్పారు. సామాజిక సమ… Read More
0 comments:
Post a Comment