Sunday, May 16, 2021

తౌక్తే తుపాను బీభత్సం: కొవిడ్ ఆస్పత్రుల్లో పవర్ కట్స్ -సీఎంలకు అమిత్ షా నిర్దేశం -కర్ణాటకలో నలుగురు మృతి

అరేబియా తీరాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో తౌక్తే తుపాను బీభత్సం సృష్టిస్తున్నది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవాల్లో పరిస్థితి గంటగంటకూ మారుతున్నది. ఈ నెల 18న ఉదయం గుజరాత్‌ వద్ద తీరం దాటుతుందని భావిస్తోన్న తౌక్తే తుపాను ప్రస్తుతం పంజిమ్‌-గోవాకు నైరుతి దిశలో 170 కిలోమీటర్లు, ముంబై 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైఉంది. తీరం దాటడానికి ముందే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33NjTlq

Related Posts:

0 comments:

Post a Comment