దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు దాదాపు 4 లక్షల కొత్త కేసులు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య కూడా వేలల్లో ఉంటోంది. దీంతో కరోనా రెండో దశ రోజురోజుకూ ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది పెట్టిన లాక్డౌన్ కంటే మరింత కఠినమైన లాక్డౌన్ విధిస్తే కానీ పరిస్ధితులు అదుపులోకి రావడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eQcw1k
మళ్లీ దేశవ్యాప్త లాక్డౌన్ ?- కోవిడ్ టాస్క్ఫోర్స్, ఎయిమ్స్ ఛీఫ్ సిఫార్సు
Related Posts:
కాంగ్రెస్ జాబితా తర్వాతే టీఆర్ఎస్ .. ఎందుకంటే, ఇదీ కేసీఆర్ స్ట్రాటజీహైదరాబాద్ : అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లినా సీఎం కేసీఆర్ .. వెంటనే 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసి ప్రత్యర్థులకు షాక్ ని… Read More
సత్తా చాటుకున్న మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధానికి చెక్, మైసూరు నో, సిట్టింగ్ సీటుకు ఓకే !బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్… Read More
చిక్కుల్లో వైసిపి : బీజేపీతో రహస్య సంబంధాలు :టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్...!ఎన్నికల వేళ వైసిపి చిక్కుల్లో పడింది. ఇప్పటికే బిజెపి తో వైసిపి సత్సంబంధాలు కొనసాగిస్తుందని అధికార పార్టీ ఆరో పణలు గుప్పిస్తున్న వేళ..దీనికి … Read More
శ్రీ గురు రాఘవేంద్రస్వామిశ్రీ గురు రాఘవేంద్ర స్వామి(1595-1671)హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువున… Read More
జనసేన అభ్యర్దుల జాబితా విడుదల: 4 లోక్సభ..32 అసెంబ్లీ స్థానాలకు ..!ఏపిలో ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాన్ విడుదల చేసారు. అధికారికంగా అభ్యర్ధు లను ప్రకటించిన తొలి పార్టీ జనసేన.… Read More
0 comments:
Post a Comment