గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. వీఐపీ జోన్లు, వారి నివాసాలను ముంచెత్తే పరిస్థితికి చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం కొనసాగుతోన్న తాడేపల్లిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. పరిపాలనకు గుండెకాయగా భావించే సచివాలయాన్నీ విడిచిపెట్టలేదు. డజనుకు పైగా కరోనా వైరస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3freXX7
Sunday, June 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment