Sunday, May 9, 2021

Bengaluru: క్వారీల్లో సామూహిక అంత్యక్రియలు, పేరుకు ఐటీ హబ్, రోజూ వందల్లో మృతులు, పాపం!

బెంగళూరు: దేశ ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు సిటీలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ప్రతిరోజు బెంగళూరులో వందల సంఖ్యలో కోవిడ్ బారిన ప్రజలు మరణిస్తున్నారు. బెంగళూరు సిటీలో స్మశానాలు ఫుల్ అయిపోవడంతో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నారు. బెంగళూరు నగర శివారల్లోని గిడ్డేనహళ్లి క్వారీలో, తావరకెరెలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3txX2Vo

Related Posts:

0 comments:

Post a Comment