బెంగళూరు: దేశ ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు సిటీలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ప్రతిరోజు బెంగళూరులో వందల సంఖ్యలో కోవిడ్ బారిన ప్రజలు మరణిస్తున్నారు. బెంగళూరు సిటీలో స్మశానాలు ఫుల్ అయిపోవడంతో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నారు. బెంగళూరు నగర శివారల్లోని గిడ్డేనహళ్లి క్వారీలో, తావరకెరెలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3txX2Vo
Bengaluru: క్వారీల్లో సామూహిక అంత్యక్రియలు, పేరుకు ఐటీ హబ్, రోజూ వందల్లో మృతులు, పాపం!
Related Posts:
Romance: ఎమ్మెల్యే టిక్కెట్, నైటీబ్యూటీ రాసలీలల సీడీ, బెడ్ రూమ్ దెబ్బ, డాక్టర్ పేరులోనే కాము !చెన్నై/ మదురై: ఆయన ఓ డాక్టర్, రాజకీయాల్లో సత్తాచాటుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో మన డాక్టర్ రసికరాజు ఓ గ… Read More
పంజా విసురుతున్న కరోనా .. 25వేలకు చేరువగా కేసులతో ఇండియాలో మరోమారు టెన్షన్దేశంలో కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. గత 24 గంటల్లో భారత్ 24,882 తాజా కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. ఈ ఏడాది ఆరంభం నుండి ఇదే కరోనా కేసులు… Read More
మిస్సింగ్ కేసు.. రెండున్నరేళ్లకు బయటపడ్డ అసలు నిజం... సినీ ఫక్కీలో వెలుగుచూసిన ఉదంతం...భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రెండున్నరేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు మిస్టరీని తాజాగా పోలీసులు చేధించారు. నిజానికి ఇది మిస్సింగ్ కేసుగా నమోదవ… Read More
విశాఖ గూఢచర్యం కేసులో ఎన్ఐఏ మరో ఛార్ఝిషీట్-నేవీ సిబ్బందికి పాకిస్తానీ లంచాలపైగతేడాది విశాఖపట్నంలోని తూర్పు నావికాదళంలో బయటపడిన గూఢచర్యం కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఇమ్రాన్ యూసుఫ్ గిటేలీపై… Read More
నిండు సభలో ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం... శానిటైజర్ తాగి..ఏమైందంటే..?ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తున్నారు. సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా సభలో గందరగోళ వాతావరణం. స… Read More
0 comments:
Post a Comment