బెంగళూరు: దేశ ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు సిటీలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ప్రతిరోజు బెంగళూరులో వందల సంఖ్యలో కోవిడ్ బారిన ప్రజలు మరణిస్తున్నారు. బెంగళూరు సిటీలో స్మశానాలు ఫుల్ అయిపోవడంతో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నారు. బెంగళూరు నగర శివారల్లోని గిడ్డేనహళ్లి క్వారీలో, తావరకెరెలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3txX2Vo
Bengaluru: క్వారీల్లో సామూహిక అంత్యక్రియలు, పేరుకు ఐటీ హబ్, రోజూ వందల్లో మృతులు, పాపం!
Related Posts:
Coronavirus: విద్యార్థికి నాలుగో సారి కరోనా నెగటివ్, డామిడ్.... ఏం జరిగింది ? చూడు బాబు....నువ్వు !బెంగళూరు/ చిక్కమగళూరు: విద్యార్థి దురదృష్టమో ? లేక అధికారుల నిర్లక్షమో ? తెలీదు కాని కొన్ని రోజుల పాటు అందరూ అయోమయానికి గురైనారు. భారతదేశంలో కరోనా వైర… Read More
చైనాకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్.. ఘర్షణలపై తొలిసారి.. సీఎంలతో కాన్ఫరెన్స్.. జవాన్లకు నివాళి..రాళ్లు, ఇనుప కంచెలు చుట్టిన కర్రలతో అతికిరాతకంగా భారత సైనికులను హతమార్చిన చైనా దురాగతాలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి పెదవివిప్పారు. వాస్తవ నియంత్రణ… Read More
చైనా దురాక్రమణపై భారత్ నిప్పులు.. గాల్వాన్లో ఘర్షణపై అధికారిక ప్రకటన.. మోదీ యాక్షన్ ప్లాన్..భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ వెంబడి) వెంబడి ఉద్రిక్తత మళ్లీ పెరగడం.. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో రెండు దేశాల సైనికులు ఘర్షణ పడటం, … Read More
‘చైనా సైనికులు ఎంత మంది చనిపోయారో తెలిసేది మరో 50ఏళ్ల తర్వాతే’వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్-చైనా సైన్యాల మధ్య సోమవారం రాత్రి గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో సుమారు 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. అయితే… Read More
ఏపీ బడ్జెట్లో అప్పులే.. ఆదాయమేది?: మోడీతో విభేదాలు లేవంటూ చంద్రబాబుఅమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, వైసీపీ సర్కారు విధానాలు, ప్రధానితో విభేదాలు లాంటి అంశాలపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక … Read More
0 comments:
Post a Comment