చెన్నై: పుదుచ్చేరి కొత్త ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. దీనితో ఆయన చెన్నైకి చేరుకున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన ఎన్ రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33BivBX
కొత్త ముఖ్యమంత్రి కరోనా పాజిటివ్: చెన్నై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
Related Posts:
మదర్స్ డే రోజు ఆ తల్లికి అపూర్వ కానుక.. ఆశలు వదిలేసుకున్న 32 ఏళ్ల తర్వాత..చైనాలో చిన్నతనంలోనే కిడ్నాప్కు గురైన ఓ వ్యక్తి 32 ఏళ్ల తర్వాత తిరిగి తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు. కిడ్నాప్కు గురైన కొడుకు ఆచూకీ కోసం ఆ తల్లిదండ్… Read More
అన్ని వర్గాల వారికి సీఎం జగన్ ఇస్తున్న షాకులు అన్నీ ఇన్నీ కావు : విష్ణు కుమార్ రాజుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుస షాకులు ఇస్తున్నారని , కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా సామాన్యులకు ఆయన ఇస్తున్న షాకులు అన్నీ ఇన్నీ కావని బీజేపీ నేత విష్ణు … Read More
జనసంద్రాన్ని తలపించిన బాంద్రా రైల్వే స్టేషన్: సొంతూరు చేరేందుకు బీహారీ కూలీల పాట్లుముంబై: వలస కూలీలను తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను, రాష్ట్రాలు బస్సులను నడుపుతున్నప్పటికీ వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. వేల సంఖ్యలో ఇతర రాష్ట్… Read More
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. ప్రభుత్వంపై భగ్గుమంటున్న గ్రామస్తులు...విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులు మంగళవారం(మే 19) ఎల్జీ పాలిమర్స్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం… Read More
Lockdown: ప్రభుత్వ ఆఫీస్ లో బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ అంటీ ఏం చేశారంటే ?, వీడియో వైరల్ !చెన్నై/దిండుగల్: దేశం మొత్తం ఒకపక్క కరోనా వైరస్ తో, మరోపక్క లాక్ డౌన్ సమస్యలతో సతమతం అవుతున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అంటూ ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయడ… Read More
0 comments:
Post a Comment