ఏపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. నిన్న మధ్యాహ్నం ఆయన్ను హైదరాబాద్లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. రాత్రి కల్లా గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. రాత్రికి రాత్రే వైద్య పరీక్షలు నిర్వహించి ఇవాళ మరోసారి విచారణ నిర్వహించేందుకు ఏర్పాట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eQsRVk
రఘురామ ఎఫ్ఐఆర్లో సంచలనం-రెడ్లు, క్రిస్టియన్ల టార్గెట్- టీవీ5, ఏబీఎన్ సాయం
Related Posts:
పోలింగ్ ..ఉండవల్లిలో చంద్రబాబు , పులివెందులలో జగన్ ,విజయవాడ పటమటలో పవన్దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో భద్రపరుస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలి… Read More
టీడీపీ-వైఎస్ఆర్సీపీ ఘర్షణలు: ఏలూరులో టీడీపీ అభ్యర్థి బుజ్జి గన్ మెన్ల దౌర్జన్యం?కడప/ఏలూరు: రాష్ట్రంలో పోలింగ్ మొదలైన రెండు గంటల వ్యవధిలనే పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కా… Read More
ఉత్తర్ ప్రదేశ్లో తొలి పరీక్ష ఎదుర్కోనున్న అఖిలేష్ మాయావతి...ప్రజలు ఎవరివైపు..?బీజేపీ ఓటమే లక్ష్యంగా ఒక్కటైన ఇద్దరు బద్ద శత్రువులు అఖిలేష్ యాదవ్ మాయావతిలు తొలి విడత ఎన్నికల సందర్భంగా తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఉత్తర్ ప్రదేశ్లో… Read More
ఇవియం ల పై ఆందోళన వద్దు : 362 ఇవియం లతోనే సాంకేతిక సమస్యలు : సీఈవో ద్వివేదీఏపిలో ఎన్నికల నిర్వహణ లో ఇవియం లు పని చేయటం లేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీని పై రాజ కీయ పార్టీలు ఇసి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున… Read More
పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీకి వింత అనుభవం: మొరాయించిన ఈవీఎంలుగుంటూరు: పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి వింత అనుభవం ఎదురైంది. ఓటు వేయడానికి వెళ్లగా..అక్కడి ఈవీఎం మొరాయించింది. సుమారు… Read More
0 comments:
Post a Comment