Saturday, May 15, 2021

రఘురామ ఎఫ్‌ఐఆర్‌లో సంచలనం-రెడ్లు, క్రిస్టియన్ల టార్గెట్‌- టీవీ5, ఏబీఎన్‌ సాయం

ఏపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. నిన్న మధ్యాహ్నం ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. రాత్రి కల్లా గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. రాత్రికి రాత్రే వైద్య పరీక్షలు నిర్వహించి ఇవాళ మరోసారి విచారణ నిర్వహించేందుకు ఏర్పాట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eQsRVk

Related Posts:

0 comments:

Post a Comment