ఏపీ ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని వైసీపీ నేత రోజా అన్నారు. ఎగ్జిట్ పోల్స్ దాదాపు జగన్ పార్టీకి అనుకూలంగా వచ్చినప్పటికీ రోజా మాత్రం ఎగ్జిట్ పోల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు రోజాకు కారణం లేకపోలేదు. ఓ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ ను గుడ్డిగా తాము నమ్మమని, ప్రజాక్షేత్రంలో వైఎస్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JsrSvX
జగన్ పై ప్రజల నమ్మకాన్ని వారి కళ్ళలో చూశాం .. ఫలితాలు నిరాశపరచవు అంటున్న రోజా
Related Posts:
ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాలు.. ఆలస్యం చేయొద్దుఇండియన్ ఎయిర్ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ పోస్టులను భర్తీ చేయన… Read More
దేశంలో తొలిసారి యాక్టివ్ కేసులను మించిన రికవరీస్! ఎంతంటే?న్యూఢిల్లీ: భారతదేశంలో రోజు రోజుకు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా క్రమ… Read More
చంద్రబాబుకు మరో షాక్: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి, ఆయన కుమారుడుఅమరావతి: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘరావు ఏపీ సీ… Read More
నా తండ్రి క్రమశిక్షణే మీకు రావాలి.!బాలయ్య బర్త్ డే సందేశాన్ని ఫాన్స్ కు జోష్ తో పంపిన బ్రహ్మిణి.!హైదరాబాద్ : తన తండ్రి నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్బంగా తన నారా బ్రహ్మిణి జోష్ గా కనిపించారు. ఎంత జోష్ గా ఉన్నారంటే అంతే జోష్ తో నందమూరి అభిమ… Read More
నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టినట్టుగా కాంగ్రెస్ తీరు ... రైతుబంధుపై విమర్శలపై కేటీఆర్ ఫైర్తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అద్భుతంగా పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నేతలకు కెసిఆర్ పాలన కడుప… Read More
0 comments:
Post a Comment