Friday, May 14, 2021

Cyclone Tauktae:కేరళ పై మరోసారి తుఫాను పంజా..స్వర్గసీమకు ముప్పు- తిరుపతిపై ప్రభావం

తిరువనంతపురం: కేరళ పై ప్రకృతి పగబట్టిందా.. అంటే ఔననే అనిపిస్తుంది. ఎంతో పచ్చగా ఉండే కేరళ స్వర్గ సీమపై వరుస తుఫాన్లు పంజా విసురుతున్నాయి. ఇప్పటికే కరోనాతో ఆరాష్ట్రం కళ తప్పగా... తుఫాన్లు అక్కడ జలప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో కేరళలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా కేరళపై తౌక్తా తుఫాను పంజా విసురుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RYXT40

0 comments:

Post a Comment