తిరువనంతపురం: కేరళ పై ప్రకృతి పగబట్టిందా.. అంటే ఔననే అనిపిస్తుంది. ఎంతో పచ్చగా ఉండే కేరళ స్వర్గ సీమపై వరుస తుఫాన్లు పంజా విసురుతున్నాయి. ఇప్పటికే కరోనాతో ఆరాష్ట్రం కళ తప్పగా... తుఫాన్లు అక్కడ జలప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో కేరళలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా కేరళపై తౌక్తా తుఫాను పంజా విసురుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RYXT40
Cyclone Tauktae:కేరళ పై మరోసారి తుఫాను పంజా..స్వర్గసీమకు ముప్పు- తిరుపతిపై ప్రభావం
Related Posts:
దీపావళి వేడుకల్లో అపశృతి .. దేశ రాజధానిలో భారీగా అగ్ని ప్రమాదాలు..!ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకలు కొంత విషాదం మిగిల్చాయి. టపాసుల మోతతో కొన్ని చోట్ల భారీగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. పండుగ సందర్భంగా అపశృతి… Read More
విశాఖ కేజీహెచ్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య: వేధింపులే కారణమా?విశాఖపట్నం: కేజీహెచ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణాన… Read More
ఇంత బతుకు బతికి కుక్క చావు అంటే ఇదే, వయాగ్రా మాత్రలతో వేలాది మందిని రేప్ చేసి!ఇరాక్/వాషింగ్టన్ం: ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్)పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్ అల్ బాగ్దాద… Read More
బస్సు కింద పడబోయి.. ఆర్టీసీ కార్మికుడు సూసైడ్ అటెంప్ట్..!వికారాబాద్ : ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె ఉధృతంగా మారుతోంది. సోమవారం నాడు 24వ రోజుకు చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల నిరసనలు మిన్నంటాయి. పల… Read More
జమ్మూకశ్మీర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు: గ్రెనేడ్లతో దాడి..15మందికి తీవ్రగాయాలుశ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. సోపూర్ బస్టాండులో గ్రెనేడ్లతో దాడి చేయడంతో పదిహేనుమందికి తీవ్రగాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్… Read More
0 comments:
Post a Comment