ప్రధాని నరేంద్ర మోడీ.. 45రోజులకు పైగా ప్రచార వేడితో సతమతమై ఎన్నికల ప్రచారం ముగియటంతో సేదతీరడానికి హిమాలయాలకు వెళ్లాడు. అక్కడ కేదారినాథ్ - బద్రినాథ్ ఆలయాలను సందర్శించి ఓ గుహలో ధ్యానం చేసుకుంటూ సేదతీరాడు . కానీ కోడ్ ముగియకముందే మోడీ దేవుళ్ల వద్దకు వెళ్లడం.. మీడియా దాన్ని హైలెట్ చేయడంతో చంద్రబాబు అగ్గి మీద గుగ్గిలం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JRr1Er
మోడీ గుడికెళ్ళారని, మీడియా ప్రచారం చేసిందని చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు
Related Posts:
చైనా గని ప్రమాదం: ‘మేం బతికే ఉన్నాం కాపాడండి.. వారం రోజులుగా భూగర్భ గనిలో చిక్కుకున్న 12 మంది కార్మికుల సందేశం’వారం రోజుల కిందట చైనాలోని ఓ గనిలో చిక్కుకుపోయిన కార్మికుల్లో 12మంది ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని సహాయ బృందాలు వెల్లడించాయి. “మమ్మల్ని కాపాడే ప్రయత్నాలను … Read More
చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి దేవినేని .. వెన్నుపోటుకు పేటెంట్ బాబుదే .. కొడాలి నాని తిట్ల దండకంటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వం ఇచ్చే పట్టా భూములు అమ్ముకోకూడదని కోర్టులకు … Read More
ధూమపానం చేసేవారికి , శాఖాహారులకు కరోనావైరస్ సంక్రమించే ప్రమాదం తక్కువ : సిఎస్ఐఆర్ సెరోసర్వేధూమపానం చేసేవారు మరియు శాఖాహారులు తక్కువగా సెరో పాజిటివిటీ కలిగి ఉన్నట్లుగా గుర్తించారు. వారు కరోనావైరస్ బారిన పడే ప్రమాదం తక్కువగా ఉందని సూచిస్తుందని… Read More
ప.గో జిల్లాలో మళ్లీ వింత వ్యాధి.. 10 మందికి అనారోగ్యం, గతనెలలో వందలాది మంది..పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి వింత వ్యాధి కలకలం రేపింది. భీమడోలు మండలం పూళ్లలో వింత వ్యాధి వచ్చింది. ఏలూరు తరహా వ్యాధి లక్షణాలతో పలువురు అస్వస్థతకు … Read More
ట్రంప్ మరో సంచలనం: 100 మందికి విముక్తి -స్వీయ క్షమాభిక్షపై మాత్రం వెనక్కి -ఫ్యామిలీకి షాక్ఇంకొద్ది గంటల్లో అధికార పీఠాన్ని వీడబోతోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన పరిపాలన చివరి గంటల్లోనూ సంచలనాలకు తెరలేపనున్నారు. రకరకాల నేరాలు, త… Read More
0 comments:
Post a Comment