Tuesday, April 13, 2021

మళ్లీ కరోనా బారినపడ్డ నిర్మాత బండ్ల గణేశ్... ఐసీయూలో చికిత్స...

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత,హాస్య నటుడు బండ్ల గణేశ్ మరోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. వకీల్ సాబ్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మరుసటిరోజు నుంచే ఆయన జ్వరం,ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో బండ్ల గణేశ్ ఐసీయూలో చికిత్స

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wTflXI

Related Posts:

0 comments:

Post a Comment