కరోనా సెకండ్ వేవ్తో విలవిల్లాడుతున్న భారత్కు సాయం చేసేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్కు తాము ఎలా అండగా ఉండగలమో చూస్తున్నామని చెప్పింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం(ఏప్రిల్ 22) నుంచి భారత్పై బ్రిటన్ ట్రావెల్ బ్యాన్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో బోరిస్ జాన్సన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QX4gV1
భారత్ ఒంటరి కాదు.. కష్ట కాలంలో అండగా కదిలిన దేశాలు.. కరోనాపై ఫైట్కు ఇదీ అంతర్జాతీయ మద్దతు...
Related Posts:
దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీపై స్పష్టత ఇస్తూనే .. తెలంగాణా సర్కార్ పై ఉత్తమ్ ఫైర్దుబ్బాక ఎమ్మెల్యే ,టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో … Read More
కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా: హోం ఐసోలేషన్లోనే, అందరికీ ధన్యవాదాలున్యూఢిల్లీ: హోంమంత్రి అమిల్ షా ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, తాను కరోనా నుంచి కోలుకున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస… Read More
కొత్త రాజధానులకు నిధులా- జగన్కు కామన్సెన్స్ లేదన్న చంద్రబాబు- ఎలా ఇస్తారంటూ ప్రశ్న..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తప్పుబట్టారు. రైతుల త్యాగాలతో ఏర్పాటైన అమరావతి… Read More
Coronavirus: ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఫ్యామిలీ కోసం ఆసుపత్రికి వెళ్లి, అనురాద క్లారిటీ!చెన్నై/ హైదరాబాద్: ప్రముఖ గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత ఎస్పీ. బాలసుబ్రమణ్యం కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కారణంగా చెన్నైలోని ప్రముఖ ఎంజీఎం ప్రైవేట్ ఆసు… Read More
డొనాల్డ్ ట్రంప్ ఓటమి?: హిస్టరీ ప్రొఫెసర్ తేల్చేశారు, 84 నుంచి ఆయన అంచనాలే కరెక్ట్వాషింగ్టన్: త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలు కానున్నారా? అంటే ఔననే అంటున్నారు ప్రముఖ హిస్టరీ ప్… Read More
0 comments:
Post a Comment