కరోనా సెకండ్ వేవ్తో విలవిల్లాడుతున్న భారత్కు సాయం చేసేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్కు తాము ఎలా అండగా ఉండగలమో చూస్తున్నామని చెప్పింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం(ఏప్రిల్ 22) నుంచి భారత్పై బ్రిటన్ ట్రావెల్ బ్యాన్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో బోరిస్ జాన్సన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QX4gV1
భారత్ ఒంటరి కాదు.. కష్ట కాలంలో అండగా కదిలిన దేశాలు.. కరోనాపై ఫైట్కు ఇదీ అంతర్జాతీయ మద్దతు...
Related Posts:
ఎంతమంది టెర్రరిస్ట్లు చనిపోయారో లెక్కించం, ఇమ్రాన్ ఖాన్ ఎందుకు స్పందించాడు: ఎయిర్ చీఫ్న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ - పాక్ల మధ్య … Read More
ఇక బస్టాండ్లలో మినీ థియేటర్లు..! ప్రయాణికులను ఆకర్షించే యత్నంలో టీఎస్ఆర్టీసీ..!!హైదరాబాద్ : ఆర్టీసి బస్ స్టాండ్ లు ఆధునికతను సంతరించుకోబోతున్నాయి. ప్రయాణికులకు వినోదం, ఆహ్లాదం అందించడంతోపాటు టికెటేతర ఆదాయం పెంచుకునే దిశగా టీఎ… Read More
27 ఏళ్ల సర్వీసు.. 52వ సార్లు బదిలీచండీగఢ్: నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించే అధికారులకు పార్వతీపురం అడవులకు ట్రాన్స్ ఫర్ చేసే సన్నివేశాలను 80ల కాలం నాటి సినిమాల్లో చూసి ఉంటాం. అలాంటి… Read More
దొంగతనం చేసి చిల్లర వేషాలు..! చంద్రబాబు, లోకేశ్పై కేటీఆర్ నిప్పులుహైదరాబాద్ : గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట… Read More
రేవంత్ రెడ్డిని ఎంతకు కొన్నారు ?కొండాకు ఎంతిచ్చారు? కాంగ్రెస్ పై కేటీఆర్ ఎదురుదాడికాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి పార్టీ మారుతామని ప్రకటించిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్… Read More
0 comments:
Post a Comment