అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏపీ ప్రభుత్వం.. యువతకు శుభవార్త వినిపించింది. అర్హులైన లక్షా 60 వేల మందికి పైగా యువతకు సాఫ్ట్వేర్, ఇతర ఐటీ ఆధారిత రంగాల్లో శిక్షణ ఇప్పించడానికి మైక్రోసాఫ్ట్తో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఒప్పందం కుదిరినట్లు ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mMradW
Tuesday, April 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment