హైదరాబాద్లో సోమవారం(ఏప్రిల్ 13) రాత్రి నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్,రాంనగర్,విద్యానగర్,తార్నాక,మియాపూర్,చందానగర్,గచ్చిబౌలి,మాదాపూర్,కుత్బుల్లాపూర్,బోరబండ,రహమత్ నగర్,ఎల్బీనగర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఎల్బీనగర్,వనస్థలిపురం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా ఈదురు గాలులు వీయడంతో విద్యుత్కు అంతరాయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uHJjMu
తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన... చల్లబడ్డ హైదరాబాద్... పలుచోట్ల ఒక మోస్తరు వర్షం...
Related Posts:
నెలకొరిగిన 10 వేల కరెంట్ స్తంభాలు, 30 లక్షల కుటుంబాలకు అంధకారం : ఇదీ ఒడిశాపై ఫణి ఎఫెక్ట్భువనేశ్వర్ : ఒడిశాఫై ఫణి రక్కసి తీరని గాయం చేసింది. సూపర్ సైక్లోన్ బీభత్సంతో మృతుల సంఖ్య 12కి చేరింది. తుఫాను సృష్టించిన విలయ తాండవంతో రాష్ట్రంలో సహా… Read More
అనుకున్నదొక్కటి ... అయినదొక్కటి... టీడీపీలో ఓట్ల కంటే నోట్ల పంచాయితీలు ఎక్కువైయ్యాయా?పోలింగ్ సరళితో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే లెక్కలు తేలక టీడీపీ అధినాయకత్వం మల్ల గుల్లాలు పడుతోంది. ఇదే సమయంలో డబ్బుల లెక్కల పంచాయితీ … Read More
మతిపోగొడుతున్న మిస్సింగ్ కేసులు..! ఆ అదృశ్యాలకు కారణం ఎవరు..?కరీంనగర్/హైదరాబాద్ : కరీంనగర్ పోలీసులను అదృశ్య కేసులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ కేసుల్ని ఛేదించడం సవాల్గా మారింది. విద్యార్థులు, యువతీ, యువకులు… Read More
రాజస్థాన్ ర్యాలీలో కర్ణాటక సీఎంకు చివాట్లు పెట్టిన ప్రధాని మోడీ, ఇలాంటి లీడర్స్ అవసరమా ?జైపూర్: సైనికులను అవహేళన చేశారని ఎన్నికల సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పుడు రాజస్థాన్ లోని బీకనీర్ … Read More
పవన్ రెండు చోట్లా గెలుస్తున్నారా... ఎఫెక్ట్ ఎవరికి...? ఆ రెండు పార్టీల్లో కొత్త టెన్షన్ ..!ఏపీలో పోలింగ్ పూర్తయిన తరువాత జనసేన మౌనంగా ఉంది. టీడీపీ..వైసీపీ అధికారం మాదంటే మాదంటూ హంగామా చేస్తున్నారు. ప్రమాణ స్వీకార ముహూర్తాలు ఫిక్స్ చేస్త… Read More
0 comments:
Post a Comment