ఢిల్లీ : కేంద్రంలో ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 272సీట్లు సాధించడం కూటమికి నల్లేరుమీద నడకేనని అంటున్నాయి. అయితే కీలకమైన మూడు రాష్ట్రాల విషయంలో వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఉత్తర్ప్రదేశ్, బెంగాల్, ఒడిశాల్లో కలిపి 143 లోక్సభ స్థానాలుండగా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ju5mTy
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో భారీ అంతరం.. ఆ మూడు రాష్ట్రాల లెక్కలపై అయోమయం
Related Posts:
అఖిలప్రియకు సీఐడీ నోటీసులు-ఎమ్మెల్యేపై కరోనా వ్యాఖ్యలే కారణం- నేడు విచారణకర్నూలు జిల్లాలో భూమా అఖిలప్రియ వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్గా సాగుతున్న వివాదం సీఐడీ నోటీసుల వరకూ వెళ్లింది. కరోనా సమయంలో హఫీజ్ ఖాన్పై అఖ… Read More
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: అదనంగా 3 లక్షల వలస కూలీలు ఓటర్లుగా!పాట్నా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం 6.5 లక్షల కొత్త ఓటర్లను ఎన్రోల్ చేసింది. ఇందులో 3 లక్షల మంది వరకు కరోనా లాక్… Read More
తెలంగాణలో కొత్తగా 2176 కరోనా కేసులు... మరో 8 మంది మృతి...తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 1257 కేసుల రిపోర్టులు … Read More
బయటపడుతున్న ఏసీపీ భారీ అవినీతి.. రూ.100 కోట్లు పైనే... పేరున్న బడా లీడర్ బినామీలతో లింకులు..మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏసీబ… Read More
నిర్దాక్షిణ్యంగా... అత్తను చంపిన 9 ఏళ్ల బాలుడు... కుటుంబ పరువు తీసిందని...10 ఏళ్ల క్రితం ఆ మహిళ తాను ఇష్టపడ్డ ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులు,బంధువులను ఎదిరించి అతన్ని వివాహమాడ… Read More
0 comments:
Post a Comment