ఏపీ క్యాబినెట్ భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ తేదీన తలపెట్టిన మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదు. దీంతో మంగళవారం జరగాల్సిన మంత్రివర్గం సమావేశం జరుగుతుందా, లేదా అనుమానాలు నెలకొన్నాయి. ఒకపక్క ఎలాగైనా భేటీ నిర్వహించాలని చంద్రబాబు పట్టుదలతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vUiKax
చంద్రబాబు క్యాబినెట్ భేటీకి ఇంకా రాని ఈసీ అనుమతి .. సీఎంను కలవనున్న సీఎస్ .. ఏపీలో ఉత్కంఠ
Related Posts:
నిందితుల అంత్యక్రియలకు చిక్కులు, ఆ భూమి తమది, మరోచోట తప్పని గోతులు..దిశ హత్య కేసు నిందితుల అంత్యక్రియలకు కొత్త చిక్కొచ్చి పడింది. గుడికండ్ల శ్మశానంలో గోతులు తవ్వగా, ఆ భూమి తమదని కొందరు అంటున్నారు. దీంతో నిందితులను ఎక్క… Read More
ఆర్టీసీ కుటుంబాలకు ఉద్యోగాలు .. మొదటి విడతలో పదిమందికి అవకాశంఆర్టీసీ సమ్మెలో భాగంగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతగా జీహెచ్ఎంసీ పరిధిలో చ… Read More
Disha case encounter:వణుకుపుట్టాలి: దిశ నిందితుల ఎన్ కౌంటర్పై రోజా స్పందనహైదరాబాద్: దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. దేశ వ్యాప్తంగా సంచల… Read More
నిత్యానందకు కొత్త చిక్కులు... పాస్పోర్టు రద్దు చేసిన విదేశాంగ శాఖన్యూఢిల్లీ: దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి పాస్పోర్టును విదేశాంగ మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. తాజా పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోగా దాన్ని కూడ… Read More
ఏ స్టుపిడ్ కోర్టు నన్ను విచారించలేదు...! స్వామి నిత్యానంద వివాస్పద వ్యాఖ్యలు వీడీయోఅత్యాచారం, మరియు కిడ్నాప్ కేసులను ఎదుర్కొంటున్న నిత్యానందా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చేసిన వివాదస్పద వీడియో ఒకటి సోషల్ మీడియాలో… Read More
0 comments:
Post a Comment