ఏపీ క్యాబినెట్ భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ తేదీన తలపెట్టిన మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదు. దీంతో మంగళవారం జరగాల్సిన మంత్రివర్గం సమావేశం జరుగుతుందా, లేదా అనుమానాలు నెలకొన్నాయి. ఒకపక్క ఎలాగైనా భేటీ నిర్వహించాలని చంద్రబాబు పట్టుదలతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vUiKax
చంద్రబాబు క్యాబినెట్ భేటీకి ఇంకా రాని ఈసీ అనుమతి .. సీఎంను కలవనున్న సీఎస్ .. ఏపీలో ఉత్కంఠ
Related Posts:
ముస్లిం టీవీ జర్నలిస్టును చూడను: లైవ్ డిబేట్ లో కళ్లు మూసుకున్న హిందూ నేతన్యూఢిల్లీ: ఓ ముస్లిం జర్నలిస్ట్ కమ్ న్యూస్ యాంకర్ కు టీవీ లైవ్ డిబేట్ లో ఘోర అవమానం జరిగింది. ముస్లిం కావడం వల్ల తాను అతణ్ని చూడబోనని అంటూ తన కళ్లకు … Read More
చెడిపోయిన ఆహారం సర్వ్ చేసినందుకు ఆ హోటల్కు కోర్టు షాక్.. ఎంత చెల్లించమందంటే..?చెన్నై: గత కొద్దిరోజులుగా ప్రముఖ హోటల్ శరవణ భవన్ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆ హోటల్ యాజమానికి సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడం... ఆ త… Read More
అమర్నాథ్ యాత్రపై రెడ్ అలర్ట్.... యాత్రికులు త్వరగా వెళ్లిపోవాలని అధికారుల ఆదేశం..!జమ్ము కశ్మీర్లో అమర్ నాథ్ యాత్రికులు,టూరిస్టులు ఎక్కువ రోజులు ఉండవద్దంటూ జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. యాత్ర స్థలాలపై ఉగ్రదాడులు జరిగే … Read More
వాట్సాప్లో కొత్త ఫీచర్: ఒక మెసేజ్ బూటకమా.. లేక నిజమా ఇట్టే తెలుసుకోవచ్చు..!వాట్సాప్... ప్రముఖ సోషల్ మీడియా చాటింగ్ యాప్. ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు. ఈ యాప్ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చేర్పులు చ… Read More
తెలంగాణ గవర్నర్గా సత్యపాల్ మాలిక్..!?నరసింహన్కు కీలక బాధ్యతలు:బీజేపీ నేతల ఆలోచన ఇలా.తెలంగాణకు నూతన గవర్నర్ నియామకం ఖరారైంది. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్గా కొనసాగిన నరసింహన్ ప్రస్తుతం కేవలం తెలంగాణ గవర్నర్గా మాత్రమే ఉన… Read More
0 comments:
Post a Comment