అమృత్సర్ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు తయారైంది. అయితే పంజాబ్ ఫలితాలు మాత్రం ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చాయి. సీఎం అమరీందర్ నేతృత్వంలో 13 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 8 సీట్లు గెల్చుకుంది. అయితే సిద్దూ కారణంగా పార్టీకి నష్టం జరుగుతోందని భావిస్తున్న ముఖ్యమంత్రి ఆయనను సాగనంపాలని డిసైడైనట్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WoH1V0
Saturday, May 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment