భారత్లో కరోనా రెండో దశ నేపథ్యంలో చేస్తానన్న సాయాన్ని అమెరికా ప్రారంభించింది. గతంలో భారత్ తమకు చేసినట్లుగానే ఈసారి వారికి సాయం అందిస్తామన్న అధ్యక్షుడు జో బైడెన్ మాటల్ని నిజం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక విమానం కరోనా సామాగ్రి, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు, ఇతర సాయాన్ని మోసుకుంటూ కాలిఫోర్నియా నుంచి భారత్కు పయనమైంది. ఇవాళ ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ufdLh2
భారత్కు మొదలైన అమెరికా కరోనా సాయం- ఢిల్లీకి భారీ విమానంలో సామాగ్రి, వ్యాక్సిన్లు
Related Posts:
షాకింగ్ : రైలుపైకి ఎక్కి.. హై టెన్షన్ విద్యుత్ తీగలు తాకి.. యువకుడి ఆత్మహత్యకర్ణాటక : బెంగళూరు మేజిస్టిక్ రైల్వే స్టేషన్ లో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న రైలుపైకి ఎక్కి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు పెద్దగా అరుస్తూ… Read More
దూసుకొస్తున్న 'ఫణి'దక్షిణాది రాష్ట్రాలను తుఫాను భయం వణికిస్తోంది. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం శుక్రవా… Read More
విద్యార్థుల ఆత్మహత్యలపై వారం రోజుల తర్వాత స్పందిస్తారా కేసీఆర్ ..ఎంత దారుణం అన్న డీకే అరుణఇంటర్ ఫలితాల గందరగోళంతో విద్యార్థులు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగారు. విద్యార్థులకు బాసటగా అటు కాంగ్రెస్, బీజేపీ కూడా ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్… Read More
నేడు ప్రధాని మోడీ నామినేషన్వారణాసి : ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి బరిలో దిగుతున్న ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్ల… Read More
ఏపీ సీఎస్ ఢిల్లీ టూర్ .. ఏపీ తాజా పరిణామాలపై ఎవరినైనా కలుస్తారా అన్న ఉత్కంఠఏపీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపధ్యంలో ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కోసమే ఆయన ఢిల్ల… Read More
0 comments:
Post a Comment