వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి వరసగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే అవీ కామెంట్స్, వ్యాఖ్యలు కావు.. గత ప్రభుత్వం చేసిన తప్పదాల గురించి. గిరిజనులకు చంద్రబాబు చేసిన ద్రోహం గురించి మూడు పార్టులను పోస్టులు చేసిన.. విజయసాయిరెడ్డి ఈ సారి విశాఖకు చేసిన అన్యాయం గురించి పోస్ట్ చేశారు. విశాఖ కంఠకుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లా విచ్చిన్నమైందని మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l0eajw
సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని.. విశాఖపై మాత్రం పగబట్టారు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి
Related Posts:
అక్కడ భయపడి, ఇక్కడ నాటకాలా? అమిత్ షాతో అదే చెప్పా: వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలుఅమరావతి: విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న నిరసనలు కేవలం మున్సిపల్ ఎన్నికల స్టంట్ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యా… Read More
మహిళలకు కీలక హామీ: రేషన్ కార్డు ఉంటే చాలు.. ప్రతినెలా నగదు: మేనిఫోస్టో ఛాంపియన్చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జాతీయ పార్టీల అగ్ర నేతలు తమిళనాడులో చక్కర్లు… Read More
బీజేపీలోకి మెగాస్టార్ మిథున్ చక్రవర్తి -ప్రధాని మోదీ తొలి సభలోనే సంచలనం -బెంగాల్ సీఎం అభ్యర్థి?తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతోన్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బా… Read More
టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ కన్నుమూత: అవయవదానంఏలూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏలూరు లోక్సభ మాజీ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ కన్నుమూశారు. ఆయన వయస్సు 37 సంవత్సరాలు. కొంతకాలం… Read More
International women's day 2021: మహిళా దినోత్సవం ఎలా పుట్టుకొచ్చింది? అంతర్జాతీయ మహిళా దినోత్సవం అమ్మను పూజించు.. భార్యను ప్రేమిం… Read More
0 comments:
Post a Comment