Sunday, August 16, 2020

సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని.. విశాఖపై మాత్రం పగబట్టారు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి

వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి వరసగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే అవీ కామెంట్స్, వ్యాఖ్యలు కావు.. గత ప్రభుత్వం చేసిన తప్పదాల గురించి. గిరిజనులకు చంద్రబాబు చేసిన ద్రోహం గురించి మూడు పార్టులను పోస్టులు చేసిన.. విజయసాయిరెడ్డి ఈ సారి విశాఖకు చేసిన అన్యాయం గురించి పోస్ట్ చేశారు. విశాఖ కంఠకుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లా విచ్చిన్నమైందని మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l0eajw

0 comments:

Post a Comment