Sunday, August 16, 2020

50వేలు దాటిన మరణాలు - దేశంలో తగ్గని కరోనా వ్యాప్తి - కొత్తగా 63వేలు, మొత్తం 26లక్షల కేసులు

రికవరీల్లో ముందున్నామన్న మాటేగానీ, దేశంలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆదివారం నాటికి మహమ్మారి కాటుకు బలైపోయినవాళ్ల సంఖ్య 50వేల మార్కు దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 944 మంది కన్నుమూశారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 50,112కు పెరిగింది. దేశంలో వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/311mKXm

0 comments:

Post a Comment