సబ్బంహరికి జీవీఎంసీ అధికారులు మరోమారు నోతీసులిచ్చారు. దీంతో వైసీపీ పాలకుల తీరే వేరు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నవాళ్లు ఎక్కడైనా రాష్ట్రాభివృద్ధికి రాత్రీపగలూ ఆలోచిస్తారని, కానీ వైసిపి పాలకుల తీరు వేరుగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వ పాలన పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/358R2tg
సబ్బంహరికి నోటీసుల షాక్ .. వైసీపీ పాలకుల తీరే వేరని చంద్రబాబు ఫైర్
Related Posts:
చౌకీదార్ చైనీస్ హై: మోదీపై కొత్త అస్త్రం.. జవాన్లు చనిపోతే ప్రధానికి చైనా ప్రశంసలా?.. కాంగ్రెస్ ఫైర్గాల్వాన్ లోయలో చైనా సైన్యం అతి కిరాతకంగా 20 మంది భారత జవాన్లను హతమార్చడం, మరో 76 మందిని తీవ్రంగా గాయపర్చిన ఘటన, తూర్పు లదాక్ లో ఉద్రిక్తతలపై భారత ప్రధ… Read More
మారని చైనా... భారత్పై మరో అనూహ్య దాడి... కుట్రను బయటపెట్టిన సింగపూర్ సంస్థ...భారత్-చైనా సరిహద్దులో జూన్ 15 రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణల తర్వాత చైనాకు చెందిన సైబర్ హ్యాకర్స్ భారత్కు చెందిన పలు కంపెనీలపై పడ్డారు… Read More
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు .. కృష్ణా,నల్గొండ జిల్లాలలో .. కారణం ఇదే !!తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో భూమి స్వల్పంగా… Read More
Coronavirus: ఐటీ రాజధానిలో 484 డేంజర్ జోన్లు, 8 పోలీస్ స్టేషన్లు సీల్ డౌన్, కానిస్టేబుల్ ఆత్మహత్య !బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, అధికారులు, ముఖ్యంగా ప… Read More
ఏపీలో నకిలీ సింజెటా మందుల స్కాం - ఛేదించిన బెజవాడ పోలీసులు- 4.5 కోట్ల నకిలీ స్టాక్ స్వాధీనంఏపీలో భారీ స్ధాయిలో నకిలీ క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సాగుతున్న ఈ భారీ రాక… Read More
0 comments:
Post a Comment