ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకు సాగుతోన్న కొద్దీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య కొత్తరకం వివాదాలు తలెత్తుతున్నాయి. పంచాయితీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఏకగ్రీవాలు చోటుచేసుకోగా.. వైసీపీ అక్రమ మార్గంలో ఏకగ్రీవాలను సాధించిందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rpztOa
షాకింగ్:ఫోర్జరీతో వైసీపీ గెలుపు -చిత్తూరు కార్పోరేషన్ ఎన్నిక ఆపేయండి -హైకోర్టులో టీడీపీ పిటిషన్, ఉత్కంఠ
Related Posts:
కరోనా విలయం: భారత్లో భయానకం.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. వలసకూలీలపై ఆవేదన..ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 60లక్షలు దాటింది. మరణాలు 4 లక్షలకు చేరువయ్యాయి. రెండో అతిపెద్ద జనాభా కలిగిన భారత్లోనైతే పరిస్థితి రోజురోజుకూ భయా… Read More
షాకింగ్: మలద్వారంలో మందు బాటిల్.. నెవర్ బిఫోర్ అంటున్న డాక్టర్లు.. తమిళనాడులో సీన్ ఇది..ఇప్పటిదాకా మందుబాబులకు సంబంధించిన విచిత్ర కథనాలెన్నో చదివాం. ఇది మాత్రం నెవర్ బిఫోర్ అని డాక్టర్లే అంటున్నారు. ''నా సుదీర్ఘ కెరీర్ లో ఇలాంటి వింత కేసు… Read More
నిమ్మగడ్డ చుట్టూ చక్రబంధం: కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారిణి: రాత్రికి రాత్రి జీవోఅమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆయన ముందరి కాళ్లకు బంధం వేసేలా … Read More
చైనాతో ఫేస్ టు ఫేస్: భారత్ భాగస్వామ్యం లేకుండా అసాధ్యమంటోన్న ట్రంప్: కీలక భేటీ వాయిదావాషింగ్టన్: కరోనా వైరస్కు జన్మనిచ్చినట్టుగా భావిస్తోన్న చైనాతో అమెరికా ఫేస్ టు ఫేస్కు రెడీ అవుతోంది. ఆ దేశాన్ని ఇరుకున పెట్టడానికి వ్యూహాత్మకంగా పావ… Read More
భారత సైనికులు చైనా జవాన్ను బంధించారా? ఇందులో నిజం ఎంత?: ధృవీకరించని ఆర్మీన్యూఢిల్లీ: భారత సైనికులు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్ను బంధించారా? సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఆ వీడియో వెనుక వాస్తవాలేంటీ? ప్రస్తు… Read More
0 comments:
Post a Comment