మన ప్రధాని నరేంద్రమోడీకి దేవాలయాల సందర్శనలు కొత్త కాకపోయినా తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలో ఆలయాల సందర్శన మాత్రం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి కారణం పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే. ఒకప్పుడు అవిభజిత బంగ్లాలో భాగంగా ఉన్న పశ్చిమబెంగాల్ రాష్ట్రం, బంగ్లాదేశ్ ప్రాంతం ఇప్పుడు ఎన్నికల వేళ మోడీకి కీలకంగా మారిపోయాయి. బెంగాల్ ఎన్నికల్లో గెలవాలంటే ముందుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lTCZyr
బెంగాల్ ఎన్నికల వేళ మోడీ బంగ్లా గుళ్ల సందర్శన- ఇక్కడ ఓట్ల కోసం అక్కడ హంగామా ?
Related Posts:
షాకింగ్ ...లక్ష్మీ పార్వతి పై లైంగిక వేధింపుల కేసుఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చంద్రబాబు , లోకేష్ లను టార్గెట్ చేసి ప్రచారం … Read More
దేశమే ఫస్ట్ భేష్ : అద్వానీ అభిప్రాయంతో ఏకీభవించిన మోదీన్యూఢిల్లీ : ఎల్కే అద్వానీ బ్లాగులో రాసుకొన్న దేశం ఫస్ట్ తర్వాతే పార్టీ అనే నినాదాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. చివరన సొంత ప్రయోజనాలు అని చెప్పి దేశం … Read More
హైదరాబాద్ లో పట్టుపడ్డ మరో మూడు కోట్లు .. వీటికి కూడా ఏపీతో సంబందం ఉందా ?హైదరాబాద్ : ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. నిన్న రూ.2 కోట్లు పట్టుబడిన సంగతి మరవకముందే మరో 3 కోట్ల నగదు తనిఖీల్లో దొరికింది. ఈ నగదు కూడా ఏపీలో… Read More
దేశం తర్వాతే పార్టీ : చివరన సొంత ప్రయోజనాలని బ్లాగ్లో రాసుకొన్న అద్వానీన్యూఢిల్లీ : గాంధీనగర్ ప్రజలకు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ కృతజతలు తెలిపారు. 1991 నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. నియోజకవర్గ ప… Read More
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక ఆదేశాలు ఇచ్చిన కోర్టు. ఈ నాలుగు రోజుల్లో ఏమైనా తేలుతుందా ?కడప : వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసిన ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాశ్ను పోలీసు క… Read More
0 comments:
Post a Comment