పశ్చిమబెంగాల్లోని ఐదు జిల్లాల్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్లో మహిళా ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు జరుగుతున్న పెద్దగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. తొలి నాలుగు గంటల్లో రాష్ట్రంలో 28.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31lpgad
బెంగాల్లో భారీగా పోలింగ్- బీజేపీపై టీఎంసీ ఈవీఎంలు ట్యాంపరింగ్ ఆరోపణలు
Related Posts:
కార్పొరేటర్ కాలర్ పట్టిన మహిళ - ఇళ్లు మునిగి ఇక్కట్లతో ఆగ్రహం - హైదరాబాద్కు భారీ వర్ష సూచనహైదరాబాద్ లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా కురిసిన భారీ వర్షాల ధాటికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం నాటి వర్షాలకు వరదలో మునిగిపోయిన ల… Read More
సునీల్ నరైన్ రీఎంట్రీ: బౌలింగ్ యాక్షన్ ఓకే: వార్నింగ్ లిస్ట్ నుంచి క్లియర్: కోల్కత కదనోత్సాహంఅబుధాబి: కోల్కత నైట్ రైడర్స్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 … Read More
కరోనా బారినపడి పూర్ణియా పోలీస్ ఐజీ కన్నుమూతలక్నో: కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు రాజకీయ, సినీప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులనూ వదిలిపెట్టడం లేదు. తాజాగా, బీహార్ రాష్ట్రానికి చెందిన పో… Read More
హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ జగన్ లేఖ: రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ విజ్ఞప్తిఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర… Read More
మీసా భారతి ఎక్కడ? ఎన్నికల ప్రచారంలో కనిపించని లాలూ తనయ - తేజస్వీ ఇమేజ్ కోసమేనా?మరో పది రోజుల్లో బీహార్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరుగనుంది.. రాష్ట్రయ జనతాదళ్(ఆర్జేడీ) స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది.. అయినాసరే లాలూ… Read More
0 comments:
Post a Comment