వారంతా పురోహితులు.. అయితే ఏం... ఎందులోనూ తక్కువ కాదని తేల్చి చెప్పడానికి క్రీడామైదానంలోకి దిగారు. క్రికెట్ బ్యాట్ పట్టుకొని రఫ్ఫాడించేశారు . పోర్లు , సిక్సర్లతో అదరగొట్టారు. వేద మంత్రాల పఠనం మాత్రమే కాదు క్రీడామైదానంలో ఆటల్లోనూ తమకు తామే సాటి నిరూపించుకోవడానికి పంచెలు కట్టుకుని మరి క్రీడామైదానంలోకి దిగారు. భీమవరంలోని స్థానిక ఎస్ఆర్కే ఇంజనీరింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QzMSpc
Saturday, March 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment