తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో వైసీపీ,బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం(మార్చి 29) నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం... వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి సొంత కారు కూడా లేకపోవడం గమనార్హం. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ తన పేరిట అసలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3walb6G
తిరుపతి ఉపఎన్నిక: సొంత కారు లేని వైసీపీ అభ్యర్థి,ఆస్తులే లేని కాంగ్రెస్ అభ్యర్థి,అందరికన్నా రిచ్ ఆవిడే...
Related Posts:
నటి భానుప్రియ వేధింపుల కేసు: బాలిక, తల్లిని అరెస్టు చేసిన పాండిబజార్ పోలీసులునటి భానుప్రియ పనిమనిషి కేసులో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. భానుప్రియ పనిమనిషి మైనర్ కావడంతో ఆమెపై బాలకార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంద… Read More
జగన్ తో అమరనాధరెడ్డి భేటీ : రాజంపేట పై తేల్చేసిన వైసిపి అధినేత : ఆకేపాటి నిర్ణయం ఇదే...!కడప జిల్లా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లి ఖార్జున రెడ్డి ఆ పార్టీని వీడి వైసిపిలో చేరారు. తన ఎమ్మెల్యే పదవకి రాజీనామా చేసారు. ఇదే సమయంలో … Read More
ఎన్డీయే హయాంలో ఇదేనా మంచి బడ్జెట్?.. కొన్ని ముఖ్యాంశాలుఢిల్లీ : జనరల్ ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ... పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఆసక్తికరంగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రిగా పీయూ… Read More
తారా స్థాయికి చేరిన వర్గ పోరు..! అంతర్మదనం లో వైయస్ఆర్సీపి..!అమరావతి/హైదరాబాద్ : రాబోవు ఎన్నికల్లో అధికారం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తోన్న వైసీపీని అంతర్గత కలహాలు వేధిస్తున్నాయా..? పార్టీలో కీలక నేతలో ఒకర… Read More
కేంద్ర వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ బడ్జెట్..! విరుచుకుపడ్డ టీటీడిపి..!!హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాయిలాలు ప్రకటించారు తప్ప నిరుపైదలకు చేలు చేద్దామని కాదని టీటీడిపి పోలిట్ బ్యూరో స… Read More
0 comments:
Post a Comment