తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో వైసీపీ,బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం(మార్చి 29) నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం... వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి సొంత కారు కూడా లేకపోవడం గమనార్హం. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ తన పేరిట అసలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3walb6G
తిరుపతి ఉపఎన్నిక: సొంత కారు లేని వైసీపీ అభ్యర్థి,ఆస్తులే లేని కాంగ్రెస్ అభ్యర్థి,అందరికన్నా రిచ్ ఆవిడే...
Related Posts:
తూగో జిల్లాలో కోడిపందాలు బంద్...! నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలంటున్న ఎస్పీ..!!కాకినాడ/ హైదరాబాద్ : సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాలు ప్రతి ఒక్కరిని రా..రమ్మని స్వాగతం పలుకుతుంటాయి. పచ్చని పంటపొలాలు, కోనసీమ క… Read More
ఇక ఏడుకొండల బాట..! నేడు శ్రీవారిని దర్శించుకోనున్న వైసీపి చీఫ్ జగన్..!తిరుమల : వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహా క్రతువు ముగిసింది. సుధీర్గ ప్రజా సంకల్ప పాదయాత్ర నిన్నటితో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపు… Read More
కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మరోసారి..! 21 నుంచి సహస్ర చండీ యాగంహైదరాబాద్ : మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈమేరకు సిద్ధిపేట జిల్లా పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయం క్షే… Read More
ఏపిలో మోడీ సన్నిహితుడి భారీ పెట్టుబడులు : వ్యాపారమా - రాజకీయమా : ఏం జరుగుతోంది..!ఏపీలో రాజకీయ సంబంధాలు..వ్యాపార సంబంధాలు గా మారిపోతున్నాయి. ఏపిలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కొత్త సమీకరణాలకు కారణంగా నిలుస్తున్నాయి. కేంద… Read More
ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ : నరసింహన్ సమక్షంలోనే మంత్రి గళం : ఇంకా అదే గ్యాప్..!ఏపిలో కొంత కాలంగా విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ పై దాడి సమయంలో నేరుగా డిజిపి కి ఫోన్ చేసి దాడి పై వాకబు చేసారు. గవర్నర్ నేరుగా డ… Read More
0 comments:
Post a Comment