Thursday, January 10, 2019

ఇక ఏడుకొండ‌ల బాట‌..! నేడు శ్రీ‌వారిని ద‌ర్శించుకోనున్న వైసీపి చీఫ్ జ‌గ‌న్..!

తిరుమల : వైసీపి అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన మ‌హా క్ర‌తువు ముగిసింది. సుధీర్గ ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర నిన్న‌టితో శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముడిసింది. అత్యంత జ‌న వాహిని ముందు జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ముగిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక నేడు తిరుమ‌ల శ్రీ‌వారిని సంద‌ర్శించుకుని త‌న మొక్కును చెల్లించుకోబోతున్నారు వైసీపి అదినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H2LeYg

Related Posts:

0 comments:

Post a Comment