తిరుమల : వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహా క్రతువు ముగిసింది. సుధీర్గ ప్రజా సంకల్ప పాదయాత్ర నిన్నటితో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముడిసింది. అత్యంత జన వాహిని ముందు జగన్ తన పాదయాత్రను ముగిస్తున్నట్టు ప్రకటించారు. ఇక నేడు తిరుమల శ్రీవారిని సందర్శించుకుని తన మొక్కును చెల్లించుకోబోతున్నారు వైసీపి అదినేత జగన్ మోహన్ రెడ్డి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H2LeYg
ఇక ఏడుకొండల బాట..! నేడు శ్రీవారిని దర్శించుకోనున్న వైసీపి చీఫ్ జగన్..!
Related Posts:
కోవిడ్-19: ఆర్మీ అధికారికి సోకిన కరోనావైరస్.. క్వారన్టైన్లోకి బీఎస్ఎఫ్ క్యాంపుగ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఉన్న తెకన్పూర్ బీఎస్ఎఫ్ అకాడెమీలో పనిచేస్తున్న ఆర్మీ ఆఫీసర్కు కరోనా పాజిటివ్గా నిర్థారణ కావడంతో ఆ క… Read More
Coronavirus: కరోనా కాటుకు క్వారంటైన్ లో యువకుడు, తప్పించుకుని కొరికి చంపేశాడు!చెన్నై/ తేని: శ్రీలంక నుంచి తమిళనాడు చేరుకున్న యువకుడికి కరోనా వైరస్ (COVID-19) వచ్చిందనే అనుమానం వ్యక్తం కావడంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు. అయిత… Read More
కరోనా వద్ద బేరాల్లేవమ్మా: తరతమ భేదాలు చూపని వైరస్: యువరాణిని కబలించిన మహమ్మారి: రాచకుటుంబంమాడ్రిడ్: కరోనా వైరస్ విలయతాండవానికి స్పెయిన్ అల్లాడుతోంది. ఇటలీ తరువాత ఆ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి స్పెయిన్లో. అత్యాధునిక వైద్య సదుపాయాలను అంది… Read More
కరోనా వైరస్: భారత్ స్టేజ్-3లోకి ప్రవేశం.. కొట్టిపారేసిన కేంద్రం, మెడికల్ కౌన్సిల్.. అసలు నిజం ఏంటంటేయూరప్, అమెరికా దేశాల మాదిరి ఇండియాలోనూ కరోనా వైరస్ మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతున్నదని, ఇప్పటికే మనదగ్గర వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(లోకల్ వ్యాప్త… Read More
కరోనా వైరస్ పేషెంట్ల కోసం రంగంలో దిగిన రోబోలు: ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లలో.. !చెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం ఇక హ్యూమనాయిడ్ రోబోలు రంగంలో దిగబోతున్నాయి. ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లలో వాటి సేవలను విస్త… Read More
0 comments:
Post a Comment