Tuesday, March 30, 2021

పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మహిళా కూలీలు మృతి,ఆరుగురికి గాయాలు...

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు,జీపు,మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పులివెందులలోని ముద్దనూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ముద్దనూరు మీదుగా వెళ్తున్న ఓ జీపు,కారు ఒకదానికొకటి ఢీకొని మున్సిపాలిటీ ట్రాక్టర్‌ను కూడా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u4YHlV

Related Posts:

0 comments:

Post a Comment