కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు,జీపు,మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పులివెందులలోని ముద్దనూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ముద్దనూరు మీదుగా వెళ్తున్న ఓ జీపు,కారు ఒకదానికొకటి ఢీకొని మున్సిపాలిటీ ట్రాక్టర్ను కూడా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u4YHlV
పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మహిళా కూలీలు మృతి,ఆరుగురికి గాయాలు...
Related Posts:
బస్టాండ్లో సైకో బీభత్సం: మొబైల్ చోరీ చేసి, ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేసి...ఏపీలో ఓ సైకో బీభత్సం సృష్టించాడు. మొబైల్ చోరీ చేయడమే గాక.. తన విశ్వరూపాన్ని చూపించాడు. దీంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసుల… Read More
11 నుండి 8 వరకే మద్యం అమ్మకాలు ...సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా నూతన మద్యం పాలసీని తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.. ముఖ్యంగా మద్య ని… Read More
ఫుల్ రొమాన్స్ మూడ్లో ఆకాశ్ అంబానీ: లిప్లాక్ వీడియో వైరల్, ఎవరితోనో తెలుసా?ముంబై: భారత కుబేరుడు ముకేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం మార్చి 9న శ్లోకా మెహతాతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అంబానీ, శోకా మెహతా తరపు కుటుంబసభ్యు… Read More
హుజుర్నగర్లో కారుకు బ్రేకులే.. ప్రభుత్వం గూబ గుయ్యి మనాలే.. కాంగ్రెస్ నేతల మూకుమ్మడి దాడినల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం కేసీఆర్ నియంత పాలనను ప్రజలు వ్యతిర… Read More
గత ప్రభుత్వానికీ ఇప్పటికీ తేడా కనిపించాల్సిందే: 60 రోజులే మీకు సమయం : సీఎం జగన్ఏపీలో గత ప్రభుత్వానికి..ఇప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా కనిపించాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితు… Read More
0 comments:
Post a Comment