Tuesday, March 30, 2021

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి తెలంగాణ ఫైర్‌బ్రాండ్: నాడునిప్పు రాజేసి..!

తిరుపతి: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్.. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఒకవంక- సొంత రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక వ్యవహారాలను పర్యవేక్షిస్తూనే ఆయన పార్టీ తరఫున తిరుపతికి వస్తారని సమాచారం. ఉప ఎన్నిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rFs8t0

Related Posts:

0 comments:

Post a Comment