Sunday, March 7, 2021

కేసీఆర్ సర్కార్‌కు షర్మిల పార్టీ నేతల ఫస్ట్ అల్టిమేటం: రోడ్డెక్కి..నిరసనలు

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై వైఎస్ షర్మిల పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ పంజగుట్టలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అక్కడే బైఠాయించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sWnLLo

Related Posts:

0 comments:

Post a Comment