అమెరికా సౌదీ అరేబియా దేశాల మధ్య అగ్గి రాజుకుంటోంది. ప్రముఖ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు తమ నివేదికను బహిర్గతం చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ వారి వీసాలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా నిషేధం దిశగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3swS6jf
Jamal Khashoggi హత్య ఘటన: ఆ దేశ పౌరులపై ఆంక్షలు వీసా నిషేధం విధించిన అమెరికా
Related Posts:
స్థానిక సమరానికి రె’ఢీ‘ : తేదీలను ఈసీకి ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ సమరం ముగిసింది. ఫలితాలే తరువాయి. ఇక మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలే. రాష్ట్రంలో త్వరలో జిల్లా, మండల ప్రజా పరి… Read More
టీఆర్ఎస్లో ఎలా విలీనమవుతారు ? నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులుహైదరాబాద్ : నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరి ... కాంగ్రెస్ శాసనమండలిలో విలీమవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వివరణ ఇవ్వాలని నలుగురు కాంగ్… Read More
అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త మున్సిపల్ చట్టం : ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షహైదరాబాద్ : అవినీతిని ఏ స్థాయిలో ఉపేక్షించబోమని తెలంగాణ సర్కార్ ఇదివరకే స్పష్టంచేసింది. అన్ని ప్రభుత్వ విభాగాలు, సంస్థలను మరింత పారదర్శకంగా రూపొందిస్త… Read More
ఏపీలో రెండు చోట్ల రీ పోలింగ్ : సీఈసీకి ద్వివేది ప్రతిపాదనఅమరావతి : ఏపీలో రీ పోలింగ్కు సంబంధించి క్లారిటీ వచ్చింది. గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కేం… Read More
మరోసారి ఫైనల్ లెక్క , ఎన్నికల శాతాలను ప్రకటించిన ఈసీతెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే ఎన్నికల కమిషన్ నిన్న పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా లోక్సభ… Read More
0 comments:
Post a Comment