ముఖ్యమంత్రి జగన్ తన మీద ఉన్న సీబీఐ కేసుల కారణంగా..కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడలేకపోతున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MFSFVQ
చంద్రబాబుకు పవన్ కళ్యాన్ దత్త పుత్రుడు: జనసేనాని బరితెగించారు..పిచ్చిగా మాట్లాడుతున్నారు: అంబటి ఫైర్
Related Posts:
అధ్యక్ష పదవి ఇవ్వండి...! పార్టీని అధికారంలోకి తెస్తా... ఎమ్మెల్యే జగ్గారెడ్డిసంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం పీసీసీ పదవికి పోటిపడుతున్నారు. కొద్ది రోజుల్లో రాష్ట్రంలోని పార్టీ అధ్యక్షున్ని మారుస్తారని ఉహాగానాలు జోరందుకున్… Read More
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్: కుదిరిన సయోధ్య, కామన్ మినిమం ప్రొగ్రామ్ డ్రాప్ట్ రెడీవైరిపక్షాలు శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య సయోధ్య కుదిరింది. ప్రభుత్వ ఏర్పాటుపై మూడు పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. కనీస ఉమ్మడి ప్రణాళిక నివేదికను రూపొ… Read More
దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి....లోకేష్టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలో చేపట్టిన ఇసుక దీక్షలో పాల్గోన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత నాలుగు నె… Read More
కాంగ్రెస్ ప్రక్షాళన దిశాగా పార్టీ అధిష్టానం అడుగులుఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన దిశాగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది ర… Read More
శబరిమల ఆలయ ప్రవేశం: సుప్రీంకోర్టు తీర్పుపై మరింత స్పష్టత కావాలి: కేరళ సీఎం విజయన్శబరిమల ఆలయంలోకి మహిళ భక్తుల ప్రవేశంపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. మహిళ భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వొద్దని దాఖలైన పిటిషన్లపై స్టే వి… Read More
0 comments:
Post a Comment