ముఖ్యమంత్రి జగన్ తన మీద ఉన్న సీబీఐ కేసుల కారణంగా..కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడలేకపోతున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MFSFVQ
Thursday, October 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment