ముఖ్యమంత్రి జగన్ తన మీద ఉన్న సీబీఐ కేసుల కారణంగా..కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడలేకపోతున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MFSFVQ
చంద్రబాబుకు పవన్ కళ్యాన్ దత్త పుత్రుడు: జనసేనాని బరితెగించారు..పిచ్చిగా మాట్లాడుతున్నారు: అంబటి ఫైర్
Related Posts:
lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !చెన్నై/కన్యాకుమరి: ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు సొంతంగా సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. సూపర్ మార్కెట్ కు వస్తున్న అందమైన అమ్మాయిలు, వివాహిత మ… Read More
ఆర్మీని రంగంలోకి దింపండి: వలసకూలీల తరలింపుపై కేంద్రానికి ఉత్తమ్ సూచన..లాక్ డౌన్ వల్ల పనిలేక వలసకూలీలు సొంతూళ్లకు బాట పడుతున్నారు. అయితే వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమ… Read More
రైతే రాజు: అన్నదాత ప్రయోజనం కోసమే పంటమార్పిడి: మంత్రి హరీశ్ రావురైతుబంధు పథకం దేశానికి ఆదర్శం అని ఆర్థికమంత్రి హరీశ్ రావు తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అర్థం పర్థం లేకుండా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ర… Read More
అక్రమ మైనింగ్ కు అడ్డులేదా..? తెలంగాణ సర్కార్ పై బీజేపి ఎంపీ అర్వింద్ ఫైర్..!హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జోరుగా కొనసాగుతున్నా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండి… Read More
పది తలల విషనాగుతో పోరాడారు .. పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు : విజయసాయి భావోద్వేగంఏపీలో నేడు వైసీపీ విజయం సాధించిన రోజు కావటంతో వైసీపీ శ్రేణులు సంబరాలలో ఉన్నారు. అయితే కరోనా కష్టకాలం కావటంతో బయట హడావిడి చెయ్యటం లేదు. కానీ వైసీపీ శ్ర… Read More
0 comments:
Post a Comment