ముఖ్యమంత్రి జగన్ తన మీద ఉన్న సీబీఐ కేసుల కారణంగా..కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడలేకపోతున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MFSFVQ
చంద్రబాబుకు పవన్ కళ్యాన్ దత్త పుత్రుడు: జనసేనాని బరితెగించారు..పిచ్చిగా మాట్లాడుతున్నారు: అంబటి ఫైర్
Related Posts:
అప్పుడు జగన్ గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారేమో..! ఏపి సీఎం పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు..!!అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో ట్వీట్ల యుద్దం కొనసాగుతోంది. ఏపి మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయా… Read More
శృంగారంలో హీరోలు.. కండోమ్ వాడకంలో జీరోలు: ఇదీ మనదేశ మగాళ్ల పరిస్థితిజూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవంను పాటిస్తున్నాం. జనాభా పెరుగుదలకు రకరకాల కారణాలున్నాయి. ప్రధానంగా ప్రజల్లో అవగాహన లేకపోవడంతో జనాభా పెరిగిపోతోంది. కొందర… Read More
సిద్దిపేటలో 1000 కిలోల గంజాయి పట్టివేత..!సిద్దిపేట జిల్లా కేంద్రం వద్ద సుమారు వెయ్యి కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కాగా పట్టుపడిన గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి భద్రచలం మీదుగా జహి… Read More
ఒకటి కాదు రెండు కాదు.. 12 వందల క్వింటాళ్ల ధాన్యం పాడైంది.. ఎక్కడ, ఎందుకో తెలుసా..!!రాంచీ : జార్ఖండ్ .. ఆకలితో అలమటిస్తోంది. కడు పేదరకింతో కొట్టుమిట్టాడుతుంది. రాష్ట్రంలో ఇప్పటికీ చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. … Read More
ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి: సభ నుండి పారిపోయారు: ప్రివిలేజ్ నోటీసు ఇస్తాం: చంద్రబాబు ఫైర్..!ముఖ్యమంత్రి జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసత్య వాదనతో ముఖ్యమంత్రి సభలో తన పైనే సవాల్ చేసారని చంద్రబాబు… Read More
0 comments:
Post a Comment